Latest News In Telugu Kolkata: ఉన్నావ్, హత్రాస్ కేసుల దర్యాప్తు అధికారుల చేతికి ట్రైనీ డాక్టర్ హత్య కేసు కోలకత్తా డాక్టర్ హత్య కేసు దేశంలో ఎంత సంచలనం సృష్టిస్తోందో అందరికీ తెలిసిందే. ఈ కేసులో ఇప్పుడు మరో కీలక మలుపు చోటు చేసుకుంది. ఉన్నావ్, హత్రాస్ అత్యాచార ఘటనల్ని దర్యాప్తు చేసిన ఇద్దరు సీనియర్ సీబీఐ అధికారులకు కోల్కతా డాక్టర్ కేసును అప్పగించారు. By Manogna alamuru 20 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kolkata Doctor Case: ట్రైనీ డాక్టర్ పై హత్యాచార ఘటనలో.. కాలేజీ మేనేజ్మెంట్ పాత్ర? కోల్కతా ట్రైనీ డాక్టర్ పై హత్యాచార ఘటనలో ఆర్జీ కార్ కళాశాల యాజమాన్యం పాత్ర ఏమైనా ఉందా? అనే కోణంలో సీబీఐ దర్యాప్తు చేస్తోంది. మరోవైపు తమ కూతురిపై తోటి విద్యార్థులతో పాటు ప్రిన్సిపల్ కూడా అత్యాచారం చేశాడని బాధితురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. By B Aravind 18 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Trainee Doctor Case: ట్రైనీ డాక్టర్ కేసు సీబీఐకి అప్పగించిన హైకోర్టు! కోల్ కతా జూనియర్ డాక్టర్ హత్యాచారం కేసు విచారణను హైకోర్టు సీబీఐకి అప్పగించింది. మూడు వారాల్లో పూర్తి నివేదిక ఇవ్వాలని సీబీఐకి ఆదేశాలు జారీ చేసింది. కేసుకు సంబంధించిన అన్ని పత్రాలను వెంటనే సీబీఐకి అందజేయాలని పోలీసులను ఆదేశించింది. By srinivas 13 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu MLC Kavitha: మరికొన్ని గంటల్లో కవిత బెయిల్పై తీర్పు! TG: దాదాపు 5 నెలలుగా జైలులో ఉన్న కవితకు బెయిల్ వస్తుందా? లేదా? అన్నది మరికొన్ని గంటల్లో తేలనుంది. ఈ నెల 12న కవిత బెయిల్ పిటిషన్పై సుప్రీం కోర్టు విచారణ చేపట్టనుంది. కవిత బెయిల్పై బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. By V.J Reddy 10 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu MLC Kavitha : కవిత సీబీఐ చార్జిషీట్పై నేడు విచారణ TG: లిక్కర్ స్కాం కేసులో సీబీఐ ఛార్జిషీట్పై నేడు రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరగనుంది. ఈ కేసులో ఎమ్మెల్సీ కవితను ఏ17గా చేర్చుతూ ఛార్జిషీట్లో సీబీఐ పేర్కొంది. కాగా కవితను విచారణకు వర్చువల్గా హరాజరుపర్చనున్నారు అధికారులు. By V.J Reddy 09 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu నగల వ్యాపారిని లంచం అడిగిన ఈడీ అధికారి అరెస్ట్ చేసిన సీబీఐ! లంచం కేసులో ఢిల్లీలోని ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ డైరెక్టర్ సందీప్ సింగ్ యాదవ్ను సీబీఐ అరెస్ట్ చేసింది. ముంబైలో ఈ నెల 3 వతేదీన ఓ నగల దుకాణంపై ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు చేశారు. ఆ సమయంలో సందీప్ ఆ వ్యాపారిని రూ.25 లక్షలు లంచం అడిగిన కేసులో అతడిని సీబీఐ అరెస్ట్ చేసింది. By Durga Rao 08 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ BIG BREAKING: కేజ్రీవాల్ కు ఊహించని షాక్.. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు మరో సారి షాక్ తగిలింది. తన అరెస్టు అక్రమమంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. దీంతో నెక్స్ట్ ఏం చేయాలన్న అంశంపై ఆమ్ ఆద్ మీ పార్టీ నేతలు న్యాయ నిపుణులతో చర్చలు జరుపుతున్నారు. By Nikhil 05 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu NEET: నీట్ వివాదంలో 13 మందిపై సీబీఐ ఛార్జ్ షీట్ నీట్ ఎగ్జామ్ వివాదంలో బీసీఐ మరో అడుగు ముందుకు వేసింది. ఇప్పటికే కీలక నిందితులను అరెస్ట్ చేసిన సీబీఐ తాజాగా 13 మంది ఛార్జ్ షీట్ దాఖలు చేసి కోర్టులో సమర్పించింది. ఇందులో విద్యార్ధులు, తల్లిదండ్రులు, పేపర్ లీకేజ్ చేసిన వారు అందరూ ఉన్నారు. By Manogna alamuru 02 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం MLC Kavitha: రౌస్ అవెన్యూ స్పెషల్ కోర్టు కి కవిత! ఢిల్లీ లో జరిగిన లిక్కర్ స్కామ్ లో ప్రధాన సూత్రధారి, పాత్రధారి కూడా కవితనే అని సీబీఐ ఆరోపించింది.రౌస్ అవెన్యూ స్పెషల్ కోర్టులో బుధవారం లిక్కర్ కేసు విచారణ జరగనుంది. కవిత తో పాటూ ఇతర నిందితులను కూడా వర్చువల్ గా కోర్టులో తీహార్ జైలు అధికారులు హాజరు పరచనున్నారు. By Bhavana 31 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn