Cancer: కుర్రాళ్ళని కాటేస్తున్న క్యాన్సర్.. కారణాలు తెలిస్తే మైండ్ బ్లాక్
ప్రస్తుతం క్యాన్సర్ అనేది ఒక సాధారణ వ్యాధిగా మారింది. అయితే తంబాకు, ధూమపానం, మద్యపానం వంటి జీవనశైలి అలవాట్లు క్యాన్సర్ రిస్క్ ను మరింత పెరుగుతుందని పరిశోదనలు చెబుతున్నాయి.
ప్రస్తుతం క్యాన్సర్ అనేది ఒక సాధారణ వ్యాధిగా మారింది. అయితే తంబాకు, ధూమపానం, మద్యపానం వంటి జీవనశైలి అలవాట్లు క్యాన్సర్ రిస్క్ ను మరింత పెరుగుతుందని పరిశోదనలు చెబుతున్నాయి.
క్యాన్సర్ను నయం చేసే ఓ కృత్రిమ మేధ ప్రాజెక్టును అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాజాగా ఆవిష్కరించారు. క్యాన్సర్ను గుర్తించిన 48 గంటల్లోనే ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (AI) సాయంతో వ్యాక్సిన్ను తయారుచేసి ఇవ్వొచ్చని పలు కంపెనీలు చెబుతున్నాయి.
ఈ మధ్యకాలంలో క్యాన్సర్కు గురయ్యే వారి సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. క్యాన్సర్కు సంబంధించిన ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ 40 ఏళ్లు దాటిన వారిలో అత్యధికంగా పెరిగాయి. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
కడుపు అప్పుడప్పుడు ఉబ్బి ఉంటే అది క్యాన్సర్ కావచ్చు. ఉదయం మలంలో రక్తం, ఆహారం మింగడంలో సమస్య, నిరంతర తలనొప్పి, మైగ్రేన్, అలసిపోయినట్లు అనిపిస్తే క్యాన్సర్ లక్షణం కావచ్చని వైద్యులు చెబుతున్నారు. ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు మహిళలు అప్రమత్తంగా ఉండాలి.
టాయిలెట్లో ఫోన్ వాడుతున్నారా? మీకు ఈ క్యాన్సర్ పక్కా | Toilet | Scientists Suggest that usage of the Mobile phone in toilet should be avoided | RTV
టాయిలెట్ పేపర్ అంటువ్యాధి ప్రమాదాన్ని కలిగిస్తుంది. టాయిలెట్ పేపర్ ఎక్కువగా ఉపయోగించడం వల్ల శరీరంలోని అంతర్గత భాగాలకు చికాకు, తొడల చుట్టుపక్కల ఇన్ఫెక్షన్ వస్తుంది. ఇందులో ఉండే ఫార్మాల్డిహైడ్ ఆర్గానిక్ వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుందటున్నారు.
సాంకేతిక అభివృద్ధి రోజురోజుకు పెరుగుతోంది. AI ద్వారా క్యాన్సర్ రాకముందే.. భవిష్యత్తులో క్యాన్సర్ రావచ్చో లేదో తనిఖీ చేసి చెబుతుందట. రొమ్ము క్యాన్సర్ అభివృద్ధి చెందడానికి 5 సంవత్సరాల ముందు AI ఎలా గుర్తించగలదో పరిశోధనలో తేలిందని నిపుణులు చెబుతున్నారు.