విజయనగరంలో భారీ ప్రమాదం.. 3 బస్సులు దగ్ధం | 3 buses ablaze|
విజయనగరంలో భారీ ప్రమాదం.. 3 బస్సులు దగ్ధం | 3 buses burnt in fire broke out today and sources say that the investigation for the cause of such is on | RTV
బస్సు బోల్తా.. 20 మందికి తీవ్ర గాయాలు
హైదరాబాద్ నుంచి చెన్నై ప్రయాణిస్తున్న ప్రైవేట్ బస్సు ప్రమాదానికి గురైంది. మర్రిపాడ బైపాస్ దగ్గర వంతెన నిర్మాణ పనులు జరుగుతుండటంతో బారికేడ్లను తప్పించబోయి బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో దాదాపుగా 20 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి.
కడపలో తప్పిన పెనుప్రమాదం.. అదుపుతప్పి చెట్టుకు ఢీకొన్న కాలేజీ బస్సు..
కడప జిల్లా జంగంపల్లె వద్ద ప్రగతి జూనియర్ కాలేజీ బస్సు అదుపుతప్పి చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ క్యాబిన్లో ఇరుక్కోగా.. పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు గాయాలైన డ్రైవర్, విద్యార్థులను ఆస్పత్రికి తరలించారు.
FLASH: ఆర్టీసీ బస్సు బోల్తా.. 15 మంది...
AP: శ్రీసత్యసాయి జిల్లాలో ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. గుమ్మలకుంట దగ్గర బస్సు ముందు టైర్ పేలడంతో ఈ ప్రమాదం జరిగింది. 15మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Bangalore: బెంగళూరులో సిటీ బస్సు బీభత్సం-VIDEO
బెంగళూరులో సిటీ బస్సు బీభత్సం సృష్టించింది. ఫ్లైఓవర్ పై వెళ్తుండగా అదుపుతప్పిన బస్సు ముందు వెళ్తున్న వాహనాలపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నాలుగు కార్లు, నాలుగు బైక్స్ ధ్వంసమయ్యాయి. ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ దృశ్యాలు బస్సులోని కెమెరాలో రికార్డు కావడంతో వైరల్ అయ్యాయి.,
Bus Accident : ఆర్టీసీ బస్సు బోల్తా... 20 మంది ప్రయాణికులు!
ప్రకాశం జిల్లాలో శుక్రవారం రాత్రి ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఆ సమయంలో బస్సులో 20 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.బస్సు ఒక్కసారిగా అదుపు తప్పి పంట కాల్వలో బోల్తాపడింది.
Accident : ఘోర ప్రమాదం..లోయలో పడిన బస్సు..70 మంది ప్రయాణికులు!
గుజరాత్ లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం సపుతారాలో ఆదివారం ఘోర ప్రమాదం జరిగింది. సూరత్ నుంచి వస్తున్న లగ్జరీ బస్సు సపుతర ఘాట్ సమీపంలోని లోతైన లోయలో పడిపోయింది. ఈ ఘోర ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు.
Bus Accident : అతివేగంతో కారు ఢీ.. పల్టీ కొట్టిన స్కూల్ బస్సు!
TG: హన్మకొండ-కమలాపూర్ మండల కేంద్రంలో ప్రధాన రహదారిపై రోడ్డు క్రాస్ చేస్తుండగా ఏకశిలా స్కూలు బస్సును కారు ఢీకొట్టింది. ప్రమాద ధాటికి స్కూలు బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదం సమయంలో బస్సులో 30 మంది విద్యార్థులు ఉన్నారు. ముగ్గురు చిన్నారులు గాయాలు అయ్యాయి.
/rtv/media/media_library/vi/-G4sOvg8sq4/hq2.jpg)
/rtv/media/media_library/vi/CPiBv7Q-UYA/hq2.jpg)
/rtv/media/media_files/V9tOy6dA8Fgsax9tC7Z8.jpg)
/rtv/media/media_files/HhFuMZEjnth2vHxw7FdN.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/accident-4.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/DK0cqse1Obg-HD.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/bus-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/bus-accident-1.jpg)