బీజేపీ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా ఆర్. కృష్ణయ్య
బీజేపీ మూడు రాష్ట్రాల నుంచి రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ నుంచి ఆర్.కృష్ణయ్యకు అవకాశం కల్పించింది. ఒడిశా నుంచి సుజిత్ కుమార్, హర్యనా నుంచి రేఖాశర్మ పేర్లను ప్రకటించింది.గతంలో ఆర్.కృష్ణయ్య వైసీపీ నుంచి రాజ్యసభకు ఎన్నికై రాజీనామా చేశారు.
/rtv/media/media_files/2025/01/11/yiFPV8TGpG4DzuyteiXy.jpg)
/rtv/media/media_files/2024/12/09/Jiea2wIpAZc6rm5j5m4U.jpg)
/rtv/media/media_files/2024/12/07/VyBJ1AMHgM5wet4KcCQr.jpg)
/rtv/media/media_files/2024/10/22/u5HRAnrHsty3gHFaBRxX.jpg)
/rtv/media/media_files/2024/11/18/YpjoZ6ahTpioLNQ7FzPo.jpg)
/rtv/media/media_files/2024/11/13/VtWZqzPiwb0BKelmQqy7.jpg)
/rtv/media/media_files/2024/11/09/LUbxaswuBezeO5wMmpOW.jpg)
/rtv/media/media_files/2024/10/22/W1RkbJBcN8ZaxOdOhIef.jpg)
/rtv/media/media_files/2024/10/21/GaKMIUoFnqgalwYOGPiX.jpg)
/rtv/media/media_files/2024/10/18/HwbkYxmZ2FWCtQwHAYK5.jpg)