CI Sathish Kumar : TTD మాజీ విజిలెన్స్ అధికారి సతీష్కుమార్ మృతి కేసులో బిగ్ ట్విస్ట్
TTD మాజీ విజిలెన్స్ అధికారి సతీష్కుమార్ మృతి కేసులో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. సతీష్ ప్రయాణించిన రైల్లోనే ఏదో జరిగిందని పోలీసుల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
TTD మాజీ విజిలెన్స్ అధికారి సతీష్కుమార్ మృతి కేసులో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. సతీష్ ప్రయాణించిన రైల్లోనే ఏదో జరిగిందని పోలీసుల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
వివాహమై ఏడాది కూడా తిరగకముందే కట్నం వేధింపులు భరించలేక ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన గోపాలపట్నం పరిధిలోని జీవీఎంసీ 91వ వార్డు రామకృష్ణనగర్లో ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది.
ఏపీలోని పల్నాడు జిల్లాలో సోమవారం ఉదయం ఘోర ప్రమాదం తప్పింది. రాజుపాలెం మండలం రెడ్డిగూడెం సమీపంలో వేగంగా వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి పక్కనే ఉన్న భారీ వాటర్ పైప్లైన్ను ఢీకొట్టింది.
APలో ఎర్రచందనం స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపేందుకు డిప్యూటీ సీఎం, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. తిరుపతి జిల్లాలోని మామండూరు ఫారెస్ట్ ప్రాంతాన్ని, మంగళంలోని ఎర్రచందనం గోదాములను ఆయన ఇవాళ పరిశీలించారు.
ప్రియురాలి వేధింపులు తట్టుకోలేక ప్రియుడు బలైన ఘటన కర్నూల్ జిల్లా ఎమ్మిగనూర్లో చోటుచేసుకుంది. ల్యాబ్లో పనిచేసే అరుణ అనే పనిమనిషితో కృపాసాగర్ అనే వ్యక్తికి వివాహేతర సంబంధం ఉంది.
బండ్ల దొంగతనాల్లో సెంచరీ కొట్టా.. ఎన్నోసార్లు దొరికిపోయా .. జైలుకు వెళ్లా మళ్లీ బయటకు వచ్చా.. పోలీసులు నన్నేమీ చేయలేరంటూ ఓ దొంగ ఏకంగా పోలీసులకే సవాల్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పోలీసులు
వైసీపీ నేత పూనూరు గౌతమ్రెడ్డిపై హత్యాయత్నం జరిగింది. గౌతమ్రెడ్డి కారుపై పెట్రోల్ పోసి దగ్ధం చేశాడో అగంతకుడు. విజయవాడలో ఈ ఘటన జరగగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఇటీవల బస్సు ప్రమాదాల ఘటనలు బాగానే పెరిగిపోతున్నాయి. తాజాగా మరో ఆర్టీసీ బస్సు దగ్ధం అయింది. పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం రొడ్డవలస వద్ద ప్రమాదం జరిగింది.