Tirupati : ఎస్వీ యూనివర్సిటీలో ర్యాగింగ్ కలకలం!
తిరుపతిలోని ప్రముఖ శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం (SVU) మరోసారి ర్యాగింగ్ ఘటన సంచలనంగా మారింది. విశ్వవిద్యాలయంలోని సైకాలజీ విభాగంలో సీనియర్ విద్యార్థులు
తిరుపతిలోని ప్రముఖ శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం (SVU) మరోసారి ర్యాగింగ్ ఘటన సంచలనంగా మారింది. విశ్వవిద్యాలయంలోని సైకాలజీ విభాగంలో సీనియర్ విద్యార్థులు
విశాఖపట్నంలో స్వల్ప భూకంపం సంభవించింది. 2025 నవంబర్ 04వ తేదీ మంగళవారం తెల్లవారుజామున 4.16 నుంచి 4.20 గంటల మధ్య భూ ప్రకంపనలు సంభవించాయి. దీంతో ప్రజలు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు.
దేశ వ్యాప్తంగా గత రెండు నెలల్లో ఘోరమైన రోడ్డు ప్రమాదాలు జరిగాయి. కేవలం రెండు నెలల్లోనే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, రాజస్థాన్, గుజరాత్ సహా పలు రాష్ట్రాల్లో జరిగిన బస్సు ప్రమాదాల్లో దాదాపు 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.
పవిత్ర గోదావరి నది తీరాన కొలువైన అయ్యప్ప స్వామి ఆలయం, శబరిమల ఆలయాన్ని తలపించేలా భక్తులను విశేషంగా ఆకర్షిస్తోంది. తూర్పు గోదావరి జిల్లాలోని రాజమండ్రి ప్రాంతంలో కొలువై ఉన్న ఈ ఆలయం, కార్తీక మాసం, మండల పూజల సమయంలో అయ్యప్ప భక్తులతో కిటకిటలాడుతోంది
మొంథా తుపాను రెండు తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేస్తోంది. కుండపోత వర్షాలు, ఈదురు గాలులు, ఉరుములు మెరుపులు ప్రజలను భయ బ్రాంతులకు గురి చేస్తున్నాయి. ముఖ్యంగా సముద్ర తీర ప్రాంతాల్లో నివశిస్తున్న ప్రజలు బిక్కు బిక్కుమంటూ బతుకుతున్నారు.
కర్నూలు బస్సు అగ్నిప్రమాద ఘటన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 19 మంది ఆ బస్సులోనే మంటల్లో చిక్కుకుని సజీవదహనం అయ్యారు. ఈ సంఘటన ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసింది.
కాకినాడ జిల్లాలోని ఉప్పాడ తీర ప్రాంతంలో అపూర్వ దృశ్యం ఆవిష్కృతమవుతోంది. తుఫాన్ బీభత్సం తగ్గిన తర్వాత.. తీరం వెంబడి టన్నుల కొద్దీ బంగారం కొట్టుకువస్తుందనే నమ్మకంతో స్థానికులు, ప్రజలు పెద్ద ఎత్తున ఉప్పాడ వైపు పరుగులు తీస్తున్నారు.
మొంథా తుపాన్ హెచ్చరికలతో ఏపీలో టెన్షన్ వాతావరణం నెలకొంది. కాకినాడ తీరంలో కల్లోలంగా మారింది. మచిలీపట్నం కళింగపట్నం మధ్య తుఫాన్ తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తుపాన్ నేపథ్యంలో 22 జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించారు.
కర్నూలు ఘోర బస్సు ప్రమాదం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. రవాణా శాఖ కమిషనర్ మనీశ్ కుమార్ సిన్హా ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో రెండు రోజులుగా ప్రైవేటు ట్రావెల్స్ బస్సులను విస్తృతంగా తనిఖీ చేస్తున్నారు.