KKR VS RCB: కింగ్ కోహ్లీ హాఫ్ సెంచరీ

సీనియర్ గా కింగ్ కోహ్లీ ఆర్సీబీ బాధ్యతలను తన భుజాల మీద వేసుకున్నాడు. బ్యటింగ్ కు దిగిన దగ్గర నుంచి బాగా ఆడుతూ మ్యాచ్ ను ముందుకు నడిపిస్తున్నాడు. ఈ క్రమంలో కోహ్లీ 50 పరుగులు పూర్తి చేసుకున్నాడు.

New Update
ipl

Virat Kohli

సీనియర్ గా కింగ్ కోహ్లీ ఆర్సీబీ బాధ్యతలను తన భుజాల మీద వేసుకున్నాడు. బ్యటింగ్ కు దిగిన దగ్గర నుంచి బాగా ఆడుతూ మ్యాచ్ ను ముందుకు నడిపిస్తున్నాడు. ఈ క్రమంలో కోహ్లీ 50 పరుగులు పూర్తి చేసుకున్నాడు.  ఐపీఎల్ లో ఈరోజు మొదటి మ్యాచ్ కేకేఆర్, ఆర్సీబీల మధ్య అవుతోంది. ఇందులో కేకేఆర్ మొదట బ్యాటింగ్ చేసి 174 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీకి ఇచ్చింది. దీన్ని ఈజీగానే ఛేదిస్తోంది బెంగళూరు జట్టు. ఓపెనర్లుగా వచ్చిన కోహ్లీ, సాల్ట్ లు నిలకడగా ఆడారు. సాల్ట్ 56 పరుగుల దగ్గర అవుట్ అయ్యాడు. విరాట్ మాత్రం ఇంకా ఆడుతున్నాడు. ఈక్రమంలో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు.  

 today-latest-news-in-telugu | rcb | ipl-2025 | kkr

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

MS Dhoni IPL Retirement: ధోనీ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. IPLకి ధోనీ గుడ్ బై..?

MS ధోని ఐపీఎల్ రిటైర్మెంట్‌పై సోషల్ మీడియాలో రచ్చ నడుస్తోంది. ఢిల్లీతో జరిగిన మ్యాచ్ అనంతరం అతడు రిటైర్మెంట్ తీసుకోబోతున్నాడని పోస్టులు చక్కర్లు కొట్టాయి. దానికి తోడు ధోనీ తల్లిదండ్రులు మ్యాచ్‌ను లైవ్‌లో చూడటంతో ఈ ప్రచారానికి మరింత బలం చేకూరినట్లైంది.

New Update
MS Dhoni To Retire after CSK vs DC IPL 2025 match

MS Dhoni To Retire after CSK vs DC IPL 2025 match

IPL 2025 సీజన్ అత్యంత రసవత్తరంగా సాగుతోంది. ఇందులో భాగంగానే నిన్న (శనివారం) CSK Vs Dc మధ్య ఉత్కంఠభరితమైన మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం సాధించింది. దాదాపు 25 పరుగుల తేడాతో విజయం సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌ అనంతరం ధోనీ ఐపీఎల్ రిటైర్మెంట్‌పై సోషల్ మీడియాలో రచ్చ నడుస్తోంది. 

ఇది కూడా చూడండి: మీరు సరిగా పని చేయడం లేదు..కుక్కల్లాగా నడవండి..ఉద్యోగులకు వేధింపులు!

ధోని రిటైర్మెంట్?

ఢిల్లీతో మ్యాచ్ తర్వాత MS ధోని రిటైర్మెంట్ తీసుకోబోతున్నారని సోషల్ మీడియాలో పోస్టులు వైరల్‌గా మారాయి. దానికి తోడు ధోనీ తల్లిదండ్రులు.. అలాగే భార్య, కూతురు కలిసి స్టేడియంలో మ్యాచ్‌ను లైవ్‌లో చూడటంతో ఈ ప్రచారానికి మరింత బలం చేకూరినట్లైంది. మ్యాచ్ అనంతరం ధోని తన తండ్రి పాదాలను తాకుతూ కనిపించాడు.  ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మరి ఈ ప్రచారంపై ధోనీ ఎలాంటి ప్రకటన చేస్తారు అనే టెన్షన్‌లో ఆయన ఫ్యాన్స్ ఉన్నారు. చూడాలి ఏం జరుగుతుందో. 

ఇది కూడా చూడండి: వాట్సాప్‌ వీడియో కాల్స్ చేసుకునే వారికి గుడ్‌న్యూస్.. కొత్తగా 3 ఫీచర్లు!

ఇది కూడా చూడండి: సగానికి పైగా విద్యార్థి వీసాల్లో కోత..తెలుగు రాష్ట్రాల వారివే ఎక్కువ

ఇదిలా ఉంటే ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌‌లో ధోనీ ఆట తీరుపై సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి. మ్యాచ్‌ సమయంలో ధోని ఆఖరి వరకు క్రీజ్‌లో ఉన్నా.. ఎలాంటి పెద్ద షార్ట్‌లు ఆడకపోగా.. అతడు బాల్స్ డాట్ చేశాడని పలువురు కామెంట్లు పెడుతున్నారు. ఇంకొందరు.. ధోని ఐపీఎల్ చాలా కాలంగా ఆడుతున్నాడని. అతడు ఇప్పుడు రిటైర్ అయ్యి.. కొత్త ఆటగాడికి అవకాశం ఇవ్వాలని పోస్టులు పెడుతున్నారు. 

  (ms-dhoni | latest-telugu-news | telugu-news | sports-news)

Advertisment
Advertisment
Advertisment