కిచెన్ లో ఖాళీ బుల్లెట్లతో పోలీస్ ఆఫీసర్ ప్రయోగం.. చివరికి ఏమైందంటే..?

కాస్త తుప్పు పట్టిన బుల్లెట్లను వేడి చేస్తారు. అయితే కోచిలో ఓ ఎస్ఐ ఎండలో బుల్లెట్లను వేడి చేసేందుకు బదులుగా కిచెన్‌లో పెనంపై వేడి చేశాడు. బుల్లెట్‌లో గన్ పౌడర్ వేడెక్కి పేలుడు సంభవించింది. వంటగదిలో పెద్దగా మంటలు వ్యాపించకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.

author-image
By K Mohan
New Update
Bullets Explosion At Kochi Camp

Bullets Explosion At Kochi Camp Photograph: (Bullets Explosion At Kochi Camp)

ఓ పోలీస్ ఆఫీసర్ చేసిన తెలివి తక్కువ పని ప్రాణాల మీదకు వచ్చింది. పెద్ద అగ్ని ప్రమాదం నుంచి త్రుటిలో బయటపడ్డారు. మార్చి 10న త్రిపుణితురలోని కొచ్చి సిటీ పోలీసులకు చెందిన ఆర్మ్‌డ్ రిజర్వ్ క్యాంపు కిచెన్‌లో బుల్లెట్లు వాటంతట అవే పేలాయి.  వాటిల్లో గన్‌పౌడర్‌ ఉండటంతో పేలుడు సంభవించింది. గ్యాస్‌ సిలిండర్లు ఉన్న ఆ కిచెన్‌లో మంటలు వ్యాపించకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈక్రమంలో అసలు కిచెన్‌లో బుల్లెట్లు ఎలా పేలాయని ఉన్నత అధికారులు దర్యాప్తు చేశారు. ఇన్వెస్టికేషన్‌లో వారికి షాకింగ్ విషయాలు తెలిశాయి. 

Also read: Father murdered son: భార్య మీద అనుమానంతో 3ఏళ్ల కొడుకు గొంతు కోసిన టెక్నిషియన్

పోలీసు అధికారులు, ప్రముఖుల అంత్యక్రియల కోసం బుల్లెట్లుతో కాల్పులు జరుగుతారనే విషయం తెలిసిందే. అయితే వాటిలో గన్‌పౌడర్‌ ఉంటుంది. కాస్త తుప్పు పట్టిన వాటిని వినియోగించేందుకు ఎండలో ఉంచుతారు.  ఎస్‌ఐ ఓ పోలీస్‌ ఆఫీసర్ అంత్యక్రియల కోసం ఖాళీ బుల్లెట్లను సిద్ధం చేసిన్నాడు. అయితే కాస్త తుప్పుపట్టిన వాటిని ఎండలో ఉంచడానికి బదులుగా స్టౌవ్‌పై పెన్నం పెట్టి వేడి చేశాడు. వేడికి గన్ పౌడర్ పేలుడు సంభవించినట్లు తేలింది. గ్యాస్ సిలిండర్లు ఉన్న ఆ కిచెన్‌లో మంటలు పెద్దగా వ్యాపించకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని అన్నారు.

Also read: Viral news: భర్తతో గొడవపడి అది కొరికేసిన భార్య.. చేతిలో పట్టుకొని హస్పిటల్‌కు పరుగులు

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

పాపం.. భార్య వేధింపులకు మరో భర్త బలి

ఒడిశాకు చెందిన ఓ భర్త భార్య పెట్టే వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయాన్ని వీడియో ద్వారా తెలిపాడు. భార్య వేధింపులు భరించలేక కదులుతున్న రైలు నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

New Update
Odisha crime

Odisha crime Photograph: (Odisha crime)

భార్య వేధింపులు భరించలేక ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు రోజురోజుకీ ఎక్కువ అవుతున్నాయి. ఇటీవల బెంగళూర్‌లో అతుల్ సుభాష్ భార్య వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా మంది భర్తలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అయితే తాజాగా ఒడిశాకు చెందిన మరో వ్యక్తి సూసైడ్ చేసుకున్నాడు. భార్య పెట్టే వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు వీడియో ద్వారా తెలిపాడు. ఒడిశాలోని ఖుర్దాలో కదులుతున్న రైలు నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. 

ఇది కూడా చూడండి: Agniveers: అగ్నివీరులకు గుడ్‌న్యూస్‌.. పోలీస్ నియామకాల్లో 20 శాతం రిజర్వేషన్లు

భార్య పెట్టే మానసిక వేధింపులు భరించలేక..

ఆత్మహత్య చేసుకునే ముందు ఆ వ్యక్తి వీడియో తీశాడు. నేను రామచంద్ర బర్జెనా కుంభర్‌బస్తాలో ఉంటున్నాను. నా భర్య పెట్టే వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నానని వీడియోలో తెలిపాడు. అయితే వీరికి ఒక కుమార్తె కూడా ఉంది. తన భార్య కొన్ని రోజుల నుంచి రామచంద్రను మానసికంగా వేధిస్తోంది. దీనివల్ల ఇంట్లో గొడవలు అవుతున్నాయి. 

ఇది కూడా చూడండి: 57ఏళ్ల వయసులో ఇదేం బుద్ధి.. లవర్ తండ్రి అస్థికలతో బ్లాక్‌మెయిల్ ‘వస్తేనే ఇస్తా’

విడాకులు కూడా ఇస్తానని బెదిరిస్తోంది. ఇన్నీ భరించలేక రామచంద్ర ఆత్మహత్య చేసుకుంటున్నట్లు వీడియోలో తెలిపాడు. దీంతో రామచంద్ర తల్లిదండ్రులు కోడలిపై ఫిర్యాదు చేశారు. భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 108, 351(2), 3(5) కింద పోలీసులు కేసు నమోదు చేశారు. 

ఇది కూడా చూడండి: Jibli Trend: జిబ్లీలో ఫోటోలు అప్ లోడ్ చేస్తున్నారా..అయితే జాగ్రత్త

భార్య రూపాలి భర్త, అత్త మామల మాట కూడా వినేది కాదు. ఎప్పుడు పడితే అప్పుడు కన్నవారింటికి వెళ్లేదని అత్తమామలు ఆరోపించారు. కనీసం వారి మాటకు గౌరవం లేకుండా వ్యవహరించేదని, రామచంద్ర తల్లిదండ్రులు తెలిపారు.

ఇది కూడా చూడండి: GT VS SRH: హైదరాబాద్ ఇక ఇంటికి వెళ్ళిపోయినట్లే...వరుసగా నాలుగో ఓటమి

Advertisment
Advertisment
Advertisment