BIG BREAKING: ఇండియా పక్కనే మరో అతి భయంకరమైన భూకంపం!

భారత్ పొరుగు దేశాల్లో వరుస భూకంపాలు హడలెత్తిస్తున్నారు. శుక్రవారం మయన్మార్, థాయ్‌లాండ్‌లో సంభించిన ఎర్త్‌కేల్ విధ్వంసాన్ని సృష్టించింది. శనివారం ఉదయం ఆఫ్గనిస్థాన్‌లో 4.7 తీవ్రతతో భూమి కంపించింది. శుక్రవారం ఈశాన్య భారత్‌లో కూడా భూమి కంపించింది.

New Update
Earthquake in afganisthan

Earthquake in afganisthan Photograph: (Earthquake in afganisthan)

మయన్మార్, బ్యాంకాక్‌లో శుక్రవారం మధ్యహ్నం భారీ భూకంపం సంభవించిన విషయం తెలిసింది. శనివారం ఉదయం భారత్ మరో పొరుగు దేశంలో భూకంపం నమోదైంది. అఫ్గనిస్థాన్‌లో శనివారం ఉదయం 5 గంటలకు 4.7 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ పేర్కొంది. తీవ్రత తక్కువ ఉండటంతో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని తెలుస్తోంది. శుక్రవారం ఈశాన్య భారత్‌లో కూడా స్వల్పంగా భూమి కంపించింది. వరుస భూకంపాలతో మయన్మార్, థాయ్‌లాండ్, భారత్, చైనా దేశాల్లో భయాందోళనలు నెలకొన్నాయి.

Read also : భారీ భూకంపం.. 200 మందికి పైగా మృతి

Also read:GST Notices: రోజుకు రూ.500 సంపాధించేవారికి.. రూ.6 కోట్ల ట్యాక్స్ కట్టాలని నోటీసులు

శుక్రవారం మయన్మార్‌లో రెండవసారి సంభవించిన భూకంపం తీవ్ర ఆస్తి, ప్రాణ నష్టాన్ని కలిగించింది. భారీ భూకంపం వచ్చే ముందు స్వల్పంగా భూమి కంపనలకు గురవుతుందని సైంటిస్టులు చెబుతున్నారు. అఫ్గానిస్థాన్‌లో కూడా  అతి భయంకరమైన భూకంపం సంభవించే అవకాశం లేకపోలేదని నిపుణులు చెబుతున్నారు.  

Advertisment
Advertisment
Advertisment