Earthquake: మహబూబ్నగర్లో భూకంపం.. భయంతో బయటకు పరుగులు తీసిన జనం
మహబూబ్నగర్ హౌసింగ్ బోర్డు కాలనీలో ఆదివారం రాత్రి భూమి కంపించినట్లు ప్రచారం జరిగింది. భారీ శబ్దంతో పాటు కొన్ని సెకన్ల పాటు ప్రకంపనలు రావడంతో జనం ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
మహబూబ్నగర్ హౌసింగ్ బోర్డు కాలనీలో ఆదివారం రాత్రి భూమి కంపించినట్లు ప్రచారం జరిగింది. భారీ శబ్దంతో పాటు కొన్ని సెకన్ల పాటు ప్రకంపనలు రావడంతో జనం ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
మెక్సికోలో భారీ భూకంపం సంభవించింది. దీంతో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు. దీని తీవ్రత రిక్టర్ స్కేల్ పై 6.3గా నమోదైనట్లు అధికారులు తెలిపారు. ప్రజలు ఇళ్లు వదిలి బయటకు పరుగులు తీశారు. కాగా భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై 6.3గా నమోదైంది.
ప్రపంచవ్యాప్తంగా న్యూఇయర్ వేడుకలు జరుగుతున్న వేళ జపాన్లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై 6 తీవ్రత నమోదైంది. తూర్పు నోడా ప్రాంత తీరంలో ప్రకంపనలు చోటుచేసుకున్నాయి.
వికారాబాద్ జిల్లాలో భూకంపం సంభవించింది. ఫూడూరు మండలం రాకంచెర్ల గ్రామంలో స్వల్పంగా భూమి కంపించింది. గురువారం మధ్యాహ్నం సెకను పాటు భూప్రకంపనలు వచ్చాయి.
పశ్చిమబెంగాల్ రాజధాని కోల్కతాలో భూకంపం సంభవించింది.రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో భూమి కంపించింది. శుక్రవారం ఉదయం బంగ్లాదేశ్లోని తుంగికి తూర్పున 27 కిలోమీటర్ల దూరంలో భూకంపం సంభవించిందని, దాని ప్రభావంతో బెంగాల్ వరకు కూడా ప్రకంపనలు సంభవించాయి.
మయన్మార్ను ఆదివారం భూకంపం కుదిపేసింది. మయన్మార్ నేపిడాలో 3 తీవ్రతతో భూకంపం సంభవించింది.ఈ భూకంపం మూడు రోజుల్లో ఇది రెండవసారి. లోతైన భూకంపాల కంటే నిస్సార భూకంపాలు చాలా ప్రమాదకరమైనవని జాతీయ భూకంప కేంద్రం తెలిపింది.
వరుస భూకంపాలు ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఇవాళ మరో భారీ భూకంపం ప్రజలను గజగజ వణికించింది. సోమవారం ఉత్తర పసిఫిక్ మహాసముద్రంలో 6.1 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) ఒక ప్రకటనలో తెలిపింది.