Telangana: విషాదం.. హాస్టల్ గదిలో ఆత్మహత్య చేసుకున్న ఇంటర్ విద్యార్థిని హనుమకొండలోని వైబ్రంట్ కాలేజ్ హాస్టల్లో విషాదం చోటుచేసుంది. ఎనుముల భవాని అనే విద్యార్థిని బుధవారం అర్ధరాత్రి గదిలో ఉరేసుకుని ఆత్మహత్మ చేసుకుంది. అయితే ఆమె ఆత్మహత్యకు గల కారణలు ఇంకా తెలియలేదు. By B Aravind 01 Aug 2024 in Latest News In Telugu టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి హనుమకొండలోని వైబ్రంట్ కాలేజ్ హాస్టల్లో విషాదం చోటుచేసుంది. ఎనుముల భవాని అనే విద్యార్థిని సూసైడ్ చేసుకుంది. బుధవారం అర్ధరాత్రి గదిలో ఉరేసుకుని ఆత్మహత్మ చేసుకుంది. భవాని స్వస్థలం ములుగు జిల్లాలోని మంగపేట మండలం కమలాపురం. ప్రస్తుతం ఆమె ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. అయితే ఆమె ఆత్మహత్యకు గల కారణలు ఇంకా తెలియలేదు. Also Read: SC/ST ఉప వర్గీకరణకు అనుమతి.. క్రీమీ లేయర్ వర్తింపజేయాల్సిందేనా ? మరోవైపు భవాని ఆత్మహత్యకు కళాశాల యాజమాన్యమే బాధ్యత వహించాలని ఆమె తల్లిదండ్రులు, విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. దీంతో కళాశాలలోని ఫర్నీచర్ను విద్యార్థులు ధ్వంసం చేశారు. భవాని మృతదేహాన్ని MGM మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. Also Read: వయనాడ్లో కనీవిని ఎరుగని రీతిలో విధ్వంసం.. ఎక్కడ చూసినా హృదయ విదారక దృశ్యాలే..! #death #telangana #crime-news #telugu-news #suicide సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి