Weather Alert: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షం..
తెలుగు రాష్ట్రాల్లో ఎండకు అల్లాడిపోతున్న ప్రజలకు వరుణుడు ఉపశమనం కలిగించారు. ఆదివారం ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది.
తెలుగు రాష్ట్రాల్లో ఎండకు అల్లాడిపోతున్న ప్రజలకు వరుణుడు ఉపశమనం కలిగించారు. ఆదివారం ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది.
హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఈ ప్రాజెక్టును నిర్వహిస్తున్న ఎల్ అండ్ టీ సంస్థ నుంచి 100 శాతం షేర్లను కొనుగోలు చేసింది.
కన్నప్రేమ కరువైందో.. లేక కసి పెరిగిందో తెలియదు కానీ, తిమ్మాపూర్ పోలీస్ స్టేషన్ సాక్షిగా ఒక అమానుష ఘటన చోటుచేసుకుంది. కంటికి రెప్పలా కాపాడాల్సిన తల్లిదండ్రులే.. తమ ఇద్దరు చిన్నారులను పోలీస్ స్టేషన్లో వదిలిపెట్టి, ఎవరి దారిన వారు వెళ్లిపోయారు.
రోహిణి కార్తె రాకముందే తెలంగాణ రాష్ట్రం నిప్పుల కొలిమిని తలపిస్తోంది. మునుపెన్నడూ లేని విధంగా ఏప్రిల్ నెలలోనే ఉష్ణోగ్రతలు 46 డిగ్రీల మార్కును తాకడం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. ఎండల తీవ్రత కారణంగా రాష్ట్రంలో ఒక్కరోజే నలుగురు మృతి చెందటం విచారకరం.
రాష్ట్రంలో కొత్త పార్టీల ఆవిర్భావం ,పార్టీ సంస్థాగత మార్పులపై కేటీఆర్ తనదైన శైలిలో స్పందించారు. ప్రజాస్వామ్యంలో ఎన్నో పార్టీలు వస్తుంటాయని, పోతుంటాయని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఇటువంటి వాటిని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు.