Telangana: సర్పంచ్గా పోటీ చేసేందుకు ఎస్సై ఉద్యోగం త్యాగం
తెలంగాణలోని గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల సందడి నెలకొంది. సర్పంచ్ అభ్యర్థులు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో సూర్యపేట జిల్లాలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది.
తెలంగాణలోని గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల సందడి నెలకొంది. సర్పంచ్ అభ్యర్థులు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో సూర్యపేట జిల్లాలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది.
వచ్చే ఏడాది మార్చి 31 నాటికి మావోయిస్టులను పూర్తిగా నిర్మూలిస్తామని గతంలో అమిత్ షా ప్రకటించారు. కేంద్రం పెట్టుకున్న ఈ లక్ష్యం మొత్తానికి త్వరలో నెరవేరనున్నట్లు కనిపిస్తుంది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
తెలంగాణలో సర్పంచ్ ఎన్నికల జాతర మొదలైంది. రాష్ట్రవ్యాప్తంగా గురువారం నుంచి తొలివిడత నామినేషన్లు స్వీకరిస్తున్నారు. ఖమ్మం జిల్లాకి చెందిన సర్పంచ్గా పోటీ చేస్తున్నాడు. ఈయన ప్రకటించిన మేనిఫెస్టో ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
తెలంగాణలో పంచాయితీ ఎన్నికల పోరుకు రంగం సిద్ధం అయింది. మొదటి దశ ఎన్నికల నామినేషన్ల పర్వం ఈరోజు నుంచే మొదలవనుంది. 29 వరకు అధికారిక నామినేషన్లను స్వీకరిస్తారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలపై బుధవారం హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. సర్పంచ్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ తక్కువగా ఉందని రంగారెడ్డి జిల్లాకు చెందిన మాజీ సర్పంచ్ హైకోర్టును ఆశ్రయించారు.
తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మరో కీలక అప్డేట్ వచ్చింది. పంచాయతీలు, వార్డుల రిజర్వేషన్లను ఖరారు చేస్తూ పంచాయతీరాజ్ శాఖ శనివారం జీవో ఇవ్వనుంది.
తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మరో కీలక అప్డేట్ వచ్చింది. ఈ ఎన్నికలకు సంబంధించిన రిజర్వేన్లపై డెడికేటెడ్ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి రిపోర్టును సమర్పించింది.
కేంద్ర మంత్రి బండి సంజయ్కు టెన్త్ క్లాస్ పేపర్ లీకేజీ కేసులో ఊరట దక్కింది. దీనిపై తాజాగా విచారించిన న్యాయస్థానం ఈ కేసును కొట్టివేసింది. ఇది పూర్తి నిరాధారమైన కేసుగా తోసిపుచ్చింది.