Group-1: తెలుగు మీడియం వారికి ఉద్యోగాల్లేవ్.. తెలంగాణలో మళ్లీ గ్రూప్–1 వివాదం!
తెలంగాణలో మరోసారి గ్రూప్-1 ఫలితాలు వివాదాస్పదమయ్యాయి. పరీక్షల మూల్యంకనంలో తెలుగు మీడియం వారికి అన్యాయం జరిగిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంగ్లీష్ మీడియంలో 530 మార్కులు వస్తే తెలుగు మీడియం వారికి 400 దాటకపోవడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.