NTR Death Anniversary: ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద తారక్, కల్యాణ్‌ రామ్‌ నివాళి.. అక్కడ ఎన్టీఆర్ ఏం చేశారో చూడండి!

నేడు సర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి. ఈ సందర్భంగా జూనియర్‌ ఎన్టీఆర్‌, కల్యాణ్‌ రామ్‌, నందమూరి బాలకృష్ణ, రామకృష్ణ హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద నివాళి అర్పించారు. నటుడిగా, రాజకీయవేత్తగా ఆయన చేసిన సేవలను గుర్తుచేశారు.

New Update
ntr ghat

ntr ghat

NTR Death Anniversary:  తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు 29 వర్థంతి నేడు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, అభిమానులు ఆయనకు నివాళులు తెలుపుతున్నారు. మనవళ్ళు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్(Kalyan Ram) హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్(NTR Ghat) వద్ద నివాళి అర్పించారు. అనంతరం నటుడిగా, నాయకుడిగా రామారావు చేసిన  చేసిన సేవల గురించి గుర్తుచేశారు. మరోవైపు నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) బసవతారకం ఆసుపత్రిలో తన తండ్రి   ఎన్టీఆర్‌కు  వాళి అర్పించారు. అలాగే ఆయన వర్థంతి సందర్భంగా  ట్రస్టు భవన్‌లో మెగా రక్తదాన శిబిరం నిర్వహించనున్నారు. 

Also Read: Game Changer: గేమ్ ఛేంజర్ పై కుట్ర చేసింది వీళ్లే.. ఆరుగురి అరెస్ట్!

Also Read : వంద కోట్ల క్లబ్ లో 'సంక్రాంతికి వస్తున్నాం'.. మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్

తాతను స్మరించుకున్న ఎన్టీఆర్ (NTR Death Anniversary)

 జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఘాట్ వద్ద కాసేపు  కూర్చొని  తమ తాతను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ చూసేందుకు అభిమానులు భారీగా వచ్చారు. 

Also Read: Kareena Kapoor: సైఫ్ అలీఖాన్ దాడిపై భార్య కరీనా మరో కీలక పోస్ట్.. అసలేం జరిగిందంటే!

Also Read: పవన్ ఫ్యాన్స్ కి పూనకాలే.. 'హరిహర వీరమల్లు' లో పవన్ పాడిన పాట వచ్చేసింది!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Actress Hema: కరాటే కళ్యాణి, తమన్నా సింహాద్రికి నటి హేమ బిగ్ షాక్!

నటి హేమ.. కరాటే కళ్యాణి, తమన్నా సింహాద్రితో పాటు పలు యూట్యూబ్ ఛానెల్స్ కి లీగల్ నోటీసులు పంపింది. గతంలో వీరిద్దరూ తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగేలా వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో పేర్కొంది. తనపై తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలకు సిద్ధమైంది.

New Update
hema sent legal notices to kalyani Tamanna simhadri

hema sent legal notices to kalyani Tamanna simhadri

Actress Hema:  టాలీవుడ్ నటి హేమ మరోసారి వార్తల్లో నిలిచింది. గతంలో తనపై అవాస్తవాలు ప్రచారం చేసిన పలు యూట్యూబ్ ఛానెల్స్ కు, పలువురు నటులకు లీగల్ నోటీసులు పంపింది. కరాటే కళ్యాణి, తమన్నా సింహాద్రి తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగేలా వ్యాఖ్యలు చేశారని నోటీసులో పేర్కొంది. అంతేకాదు తనను కించపరిచే విధంగా మాట్లాడారని ఆరోపించింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు వారిపై చట్టపరమైన చర్యలకు సిద్ధమైంది హేమ. మా ఎన్నికల సమయంలోనూ హేమ.. కళ్యాణి పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నోటీసులకు సంబంధించి ఇప్పటికే తమన్నా.. హేమ లీగల్ టీమ్ తో చర్యలు జరుపుతున్నట్లు సమాచారం. 

ఇది కూడా చూడండి: Actor Darshan Arrest: జడ్జి కుమారుడిపై దాడి.. నటుడు & బిగ్ బాస్ ఫేం కంటెస్టెంట్‌ అరెస్టు

 2023లో కూడా

అయితే  2023లో కూడా హేమ పలు యూట్యూబ్ ఛానెళ్ల పై సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన బర్త్ డే పార్టీలో భర్తతో కలిసి ఉన్న ఫొటోలకు ఫేక్ థంబ్ నెయిల్స్ పెట్టి ఇష్టానుసారంగా అసత్య ప్రచారాలు చేస్తున్నారని వాపోయింది. ఇలాంటి వార్తలను ప్రచారం చేస్తున్న వెబ్ సైట్స్, యూట్యూబ్ ఛానెళ్ల పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. 

ఇదిలా ఉంటే గతేడాది హేమ బెంగళూరు రేవ్ పార్టీ కేసులో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత బెయిల్ పై బయటకు వచ్చిన హేమ.. తాను ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదని స్పష్టం చేసింది. ఈ విషయంపై ఆమెను మా అసోసియేషన్ నుంచి తొలగించడం కూడా జరిగింది. కాగా, ఆ తర్వాత నిర్వహించిన రక్త పరీక్షల్లో నెగిటివ్ అని తేలడంతో 'మా' హేమ పై సస్పెన్షన్ ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. 

 telugu-news | latest-news | actress-hema | karate-kalyani | tamanna-simhadri | cinema-news

ఇది కూడా చూడండి: TG Crime : ఏం మనిషివిరా నువ్వు..ఆరోగ్యం బాలేక.. స్నేహితుడిని నమ్మి కూతుర్ని అప్పగిస్తే!

Advertisment
Advertisment