Chiru: అమ్మకు చిరు అరుదైన బర్త్ డే గిఫ్ట్.. గ్రాండ్‌గా సెలబ్రేషన్స్.. వీడియో వైరల్!

మెగాస్టార్ చిరు తన తల్లికి అరుదైన గిఫ్ట్ ఇచ్చారు. అంజనా దేవి బర్త్ డే సందర్భంగా ఇంట్లో గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేసి పూలతో ఆమెకు స్వాగతం పలికారు. ఆ తర్వాత కేక్ కట్ చేసి.. చిరు, రామ్ చరణ్, ఉపాసన తదితర కుటుంబ సభ్యులు సంబరాలు చేసుకున్నారు. 

New Update
chiru

chiru Photograph: (chiru)

Chiru: మెగాస్టార్ చిరు తన తల్లికి అరుదైన గిఫ్ట్ ఇచ్చారు. అంజనా దేవి బర్త్ డే సందర్భంగా ఇంట్లో గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేసి పూలతో ఆమెకు స్వాగం పలికారు. ఆ తర్వాత కేక్ కట్ చేసి చిరు, రామ్ చరణ్, ఉపాసన తదితర కుటుంబ సభ్యులు సంబరాలు చేసుకున్నారు. 

ఉపాసన స్పెషల్ పోస్ట్.. 

ఇక మెగా ఉపాసన తన ప్రత్యేక పోస్ట్ షేర్ చేసింది. అంజనా దేవితో ఉన్న ఫోటోను పోస్ట్ చేసిన ఆమె.. 'అత్యంత శ్రద్ధ, క్రమశిక్షణ కలిగిన నానమ్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు. మీతో కలిసి జీవించడం నాకు చాలా ఇష్టం. మా యోగా క్లాస్‌ పూర్తయ్యాక మా ముఖంలో ఆనందం చూడండి. ఆమె ఒక్క క్లాస్ కూడా ఎప్పటికీ మిస్ అవదు. నిజంగా మీరు అందరికీ స్ఫూర్తి' అంటూ పొగిడేసింది. 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Devi Sri Prasad: దేవిశ్రీ ప్రసాద్ కు బిగ్ షాక్ ఇచ్చిన వైజాగ్ పోలీసులు.. బాలుడు చనిపోవడంతో.. !

దేవిశ్రీ ప్రసాద్ కు వైజాగ్ పోలీసులు షాకిచ్చారు. ఈనెల 19న విశాఖపట్నంలోని విశ్వనాథ స్పోర్ట్స్ క్లబ్‌లో దేవి మ్యూజికల్ కాన్సర్ట్ ఉండగా.. ఆ ఈవెంట్ కి పర్మిషన్ ఇవ్వలేదు. ఇటీవలే స్పోర్ట్స్ క్లబ్‌ వాటర్ వరల్డ్‌లో ఓ బాలుడు మునిగి చనిపోగా భద్రత కారణాల దృష్ట్యా అనుమతి ఇవ్వలేదు.

New Update
vaizag police shock to devi sri  prasad

vaizag police shock to devi sri prasad

Devi Sri Prasad:  లైవ్ ఇండియా టూర్ లో భాగంగా మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీప్రసాద్ పలు చోట్ల లైవ్ షో కాన్సర్ట్స్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో దేవి ఈనెల 19న  విశాఖపట్టణంలోని విశ్వనాథ స్పోర్ట్స్ క్లబ్ లో మ్యూజికల్ కాన్సర్ట్‌కు ప్లాన్ చేశారు. దీనికి సంబంధించిన ప్రమోషన్స్ కూడా భారీగానే చేశారు. మరో మూడు రోజుల్లో ఈవెంట్ ఉండగా.. దేవికి వైజాగ్ పోలీసులు ఊహించని షాక్ ఇచ్చారు. లైవ్ షో కాన్సర్ట్ నిర్వహించేందుకు పర్మిషన్స్ రద్దు చేశారు. భద్రత కారణాల దృష్ట్యా అనుమతి ఇవ్వలేమని తెలిపారు. 

Also Read: Dil Raju: బిగ్ అనౌన్స్మెంట్.. AI స్టూడియోకి దిల్ రాజు శ్రీకారం!

బాలుడు చనిపోవడంతో.. !

అయితే ఇటీవలే స్పోర్ట్స్ క్లబ్‌ వాటర్ వరల్డ్‌లో ఓ బాలుడు మునిగి చనిపోయాడు. ఈ ఘటన నేపథ్యంలోనే  కాన్సర్ట్ నిర్వహించేందుకు పోలీసులు అనుమతి నిరాకరించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పటికే ఈవెంట్ కి సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. షో టికెట్లు కూడా భారీ మొత్తంలో అమ్ముడయ్యాయి. ఈ పరిస్థితుల్లో షో పర్మిషన్స్ రద్దవడంతో దేవి శ్రీ ప్రసాద్ తో పాటు  నిర్వాహకులు, టికెట్ కొనుగోలు చేసినవారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

ఇప్పటికే దేవి  UK, యూరప్, ఆస్ట్రేలియా, US,  వంటి దేశాల్లో తన మ్యూజికల్ కాన్సెర్ట్స్ నిర్వహించారు. ఇప్పుడు  ఇండియాలో కూడా ప్రదర్శనలు మొదలు పెట్టారు. ఇందులో భాగంగా  ఇప్పటికే హైదరాబాద్ తో సహా  పలు ప్రాంతాల్లో  లైవ్ కాన్సెర్ట్  చేశారు. 

telugu-news | latest-news | cinema-news | devi-sri-prasad 

Also Read: Sunny Deol: చర్చిలో రక్తపాతం.. స్టార్ హీరోపై క్రైస్తవ సంఘాలు ఆగ్రహం.. సినిమా బ్యాన్!?

Advertisment
Advertisment
Advertisment