Chiranjeevi :చిరంజీవితో టాలీవుడ్ నిర్మాతలు,ఎగ్జిబిటర్ల భేటీ...రేపు పవన్తోనూ చర్చలు..ఎందుకంటే?
తెలుగు చిత్ర పరిశ్రమలో నెలకొన్న కీలక సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఇండస్ట్రీ పెద్దలు, ప్రముఖ నటుడు చిరంజీవి నివాసంలో సోమవారం హై-వోల్టేజ్ సమావేశాలు జరిగాయి. థియేటర్ల మనుగడ, ఎగ్జిబిటర్ల కష్టాలు, ఇండస్ట్రీ భవిష్యత్తుపై సుదీర్ఘ చర్చలు జరిగాయి.
Ram Charan: రామ్ చరణ్ పొలిటికల్ ఎంట్రీ..? అంత మాట అనేశాడేంటి!
రామ్ చరణ్ తనకు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం సినిమాలపైనే పూర్తి దృష్టి పెట్టానన్నారు. 'పెద్ది' కోసం మూడు రకాల బాడీ మార్పులు చేశానని, డూప్ లేకుండా స్టంట్స్ చేయడం తన తండ్రి చిరంజీవి నుంచే నేర్చుకున్నానని అన్నారు.
Peddi Trailer: ‘పెద్ది’ డైలాగ్తో హైప్ ఎక్కిస్తున్న బాస్.. "జస్ట్ వావ్" అంటూ వైరల్ పోస్ట్!
‘పెద్ది’ ట్రైలర్ చూసిన చిరంజీవి చాలా పవర్ ఫుల్గా ఉందని ప్రశంసించారు. రామ్ చరణ్, బుచ్చిబాబు, ఏఆర్ రెహమాన్ తమ బెస్ట్ ఇచ్చారని తెలిపారు. ట్రైలర్లోని “నేను ఆడలేదు… పోరాడాను సారు” డైలాగ్ను కూడా లీక్ చేశారు. ట్రైలర్ మే 18న విడుదల కాగా, సినిమా జూన్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది.
పవన్ కళ్యాణ్ ఇంటికి మోదీ.. | PM Modi To Visit Pawan Kalyan House | Modi Telangana Tour | RTV
Rajasekhar: ఠాగూర్ సినిమా నేను చేయాల్సింది.. కానీ..? హీరో రాజశేఖర్ షాకింగ్ కామెంట్స్!
హీరో రాజశేఖర్ తాను ఇష్టపడి చేయాలనుకున్న ఠాగూర్ కథ, కొన్ని కారణాల వల్ల ఆయన చేజారి చిరంజీవి వద్దకు చేరి పెద్ద హిట్ అయింది. ఈ అవకాశం మిస్ అయినందుకు బాధగా ఉన్నప్పటికీ, సినిమా విజయం పట్ల సంతోషమేనని రాజశేఖర్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
Chiranjeevi: బాస్ మనసు బంగారం.. ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపిన మెగాస్టార్ చిరంజీవి!
మెగాస్టార్ చిరంజీవి మరోసారి గొప్ప మనసు చాటుకున్నారు ఇద్దరికి ఆర్థిక సహాయం చేశారు. మేకప్ ఆర్టిస్ట్ శివనాథ్, మాజీ మేనేజర్ కుటుంబానికి చికిత్స కోసం మొత్తంగా రూ. 20 లక్షలకు పైగా అందించారు.
అక్షర యజ్ఞానికి మెగాస్టార్ శ్రీకారం.. పేద విద్యార్థులకు ఉచిత విద్య!
మెగాస్టార్ చిరంజీవి మరో బృహత్తర కార్యానికి శ్రీకారం చుట్టారు. రక్తం ఇచ్చి ప్రాణాలను కాపాడిన ఆయన, ఇప్పుడు అక్షరం అందించి పేద విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు సిద్ధమయ్యారు. ఆయన ప్రకటించిన ‘ఉచిత విద్యా ప్రాజెక్ట్’ తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది.
Special awards : చిరంజీవికి ఎన్టీఆర్ జాతీయ అవార్డు, కమల్ హాసన్కు పైడిజయరాజ్ అవార్డు
2025లో విడుదలైన చిత్రాలకు సంబంధించి ఈ ఏడాది గద్దర్ అవార్డులను తెలంగాణ ప్రభుత్వం శనివారం ప్రకటించింది. స్పెషల్ అవార్డుల కేటాగిరిలో చిరంజీవికి ఎన్టీఆర్ జాతీయ అవార్డు ప్రకటించారు. ఇక జాతీయ నటుడు కమల్ హాసన్కు పైడి జయరాజ్ జాతీయ అవార్డు దక్కింది.
/rtv/media/media_files/2025/08/06/chiranjeevi-2025-08-06-12-34-24.jpg)
/rtv/media/media_files/2026/05/22/ram-charan-2026-05-22-07-16-50.jpg)
/rtv/media/media_files/2026/05/16/peddi-trailer-2026-05-16-16-26-52.jpg)
/rtv/media/media_files/2026/04/25/rajasekhar-2026-04-25-15-35-54.jpg)
/rtv/media/media_files/2026/04/20/chiranjeevi-2026-04-20-18-07-29.jpg)
/rtv/media/media_files/2026/03/19/meghastar-2026-03-19-17-09-56.jpg)
/rtv/media/media_files/2026/03/07/gaddar-awards-2026-03-07-12-46-02.jpg)