X Premium Plus: ఎక్స్ యూజర్లకు బిగ్ షాక్.. ప్రీమియం ప్లస్ ధరల పెంపు

ప్రపంచ వ్యాప్తంగా ఎక్స్ ప్రీమియం ప్లస్ ధరలను 40 శాతం పెంచుతున్నట్లు మైక్రో బ్లాగింగ్ వెల్లడించింది. భారత్‌లో ఈ ధర నెలకు రూ.1300 ఉండగా.. ఇకపై రూ.1750గా నిర్ణయించింది. 2025 జనవరి 21వ తేదీ తర్వాత బిల్లింగ్ చేసిన వారికి ఈ ధరలు మాత్రమే వర్తిస్తాయి.

New Update
X Premium plus plans

X Premium plus plans Photograph: (X Premium plus plans)

ఎలాన్ మస్క్ చేతుల్లోకి ఎక్స్ వెళ్లినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. అయితే ఎక్స్ యూజర్లకు ఎలాన్ మస్క్ మరో బిగ్ షాక్ ఇచ్చారు. ఇప్పటి వరకు ఉన్న ప్రీమియం ప్లస్ ధరలను భారత్‌తో పాటు ప్రపంచ వ్యాప్తంగా పెంచుతున్నట్లు మైక్రో బ్లాగింగ్ వెల్లడించింది. ప్రీమియం ప్లస్ ధరలను దాదాపుగా 40 శాతం వరకు పెంచినట్లు తెలుస్తోంది.

ఇది కూడా చూడండి:  Baby Bump: పెళ్లికి ముందే బేబీ బంప్ ఫొటోషూట్.. చైనాలో కొత్త ట్రెండ్

ప్రీమియం ప్లస్ యూజర్లకు యాడ్ ఫ్రీ కంటెంట్..

ఇప్పటికే అమెరికా మార్కెట్లో దీని ధరలు పెంచారట. అయితే ఈ  ప్రీమియం ప్లస్ యూజర్లు యాడ్‌ ఫ్రీ కంటెంట్‌ను చూడవచ్చని తెలిపింది. ఈ రూల్ కూడా 2025 జనవరి 21వ తేదీ తర్వాత బిల్లింగ్ చేసిన వారికి మాత్రమే ఈ ధరలు వర్తిస్తాయని తెలిపింది. అయితే ప్రాంతాలు, పన్నుల బట్టి ధరలు మారుతాయి. ఒకవేళ ఈ తేదీ కంటే ముందు బిల్లింగ్ చేస్తే.. ప్రస్తుతం ఉన్న ధరలు మాత్రమే చెల్లించాలి. 

ఇది కూడా చూడండి: YEAR ENDER 2024: దుమ్ములేపిన భారత ఆటగాళ్లు.. ఈ ఏడాది టాప్ 5 క్రీడా విజయాలివే!

గతంలో అమెరికాలో ఎక్స్ ప్రీమియం ధర నెలకు 16 డాలర్లు అనగా రూ.1360 ఉండేది. అదే కొత్త ధరలు అయితే నెలకు 22 డాలర్లు అనగా రూ.1900గా చెల్లించాలి. అయితే భారత్‌లో ఇప్పటి వరకు ఎక్స్ ప్రీమియం ధర నెలకు రూ.1300 ఉండగా.. ఇకపై రూ.1750 చెల్లించాలి. అంటే ఏడాది మొత్తానికి రూ.18,300 ఎక్స్ ప్రీమియం ప్లస్ వారు చెల్లించాలి. భారత్‌తో పాటు కెనడా, నైజీరియా, తుర్కియేలో కూడా ఇంతే పెంపు ఉంటుంది.

ఇది కూడా చూడండి: Food Allergy: ఫుడ్‌ అలర్జీ డేంజర్.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!

ఇది కూడా చూడండి: GOOD NEWS: IAFలో అగ్నివీర్ వాయు ఉద్యోగాలు.. రూ.10.04 లక్షల ప్యాకేజ్!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

🔴Live Breakings: తెలంగాణలో జపాన్‌ పెట్టుబడులు.. రూ.12,062 కోట్లు

Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!

author-image
By Manoj Varma
New Update
BREAKING NEWS

breaking news

Live Breakings

  • Apr 23, 2025 09:50 IST

    పహల్గామ్ ఉగ్రదాడిపై స్పందించిన పుతిన్..!

    పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి యావత్తు దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. ఈ దాడిలో దాడాపు 28 మంది పర్యాటకులు చనిపోయారు.ఈ ఘటనను అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ తీవ్రంగా ఖండించారు. బాధితులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు

    Read More



  • Apr 23, 2025 09:49 IST

    నలుగురు టెర్రరిస్టులను గుర్తుపట్టిన భద్రతా బలగాలు



  • Apr 23, 2025 09:48 IST

    పహల్గాం ఉగ్రదాడి.. ఇద్దరు ఏపీ వాసులు మృతి !

    జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో ఇద్దరు ఏపీ వాసులు మృతి చెందారు. విశాఖ కు చెందిన రిటైర్ట్‌ ఉద్యోగి చంద్రమౌళి ఒకరు.నెల్లూరు కావలికి చెందిన మధుసూదన్‌ గా అధికారులు గుర్తించారు.



  • Apr 23, 2025 09:48 IST

    సౌదీ పర్యటన మధ్యలోనే ముగించుకుని వెనక్కు వచ్చేసిన ప్రధాని మోదీ

    జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఉగ్రదాడి నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన సౌదీ అరేబియా పర్యటనను మధ్యలో ముగించుకున్నారు. వెంటనే ప్రత్యేక విమానంలో ఆయన హుటాహుటిన బయలుదేరి ఈరోజు ఉదయానికి ఢిల్లీ చేరుకున్నారు. 

    PM Modi
    PM Modi

     



  • Apr 23, 2025 09:47 IST

    ప్రధాని టూర్ లో..జేడీ వాన్స్ ఇండియాలో.. ముంబై తరహాలో ఉగ్రదాడి..టార్గెట్ ఎవరు?

    చాలా ఏళ్ళ తర్వాత జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదులు తెగబడి టూరిస్టులను చంపేశారు. ప్రధాని విదేశీ పర్యటనలో ఉండగా..అలాగే అమెరికా ఉపాధ్యక్షుడు భారత్ లో ఉండగా ఘటన జరిగింది.. దీంతో ఇరు దేశాలను టార్గెట్ చేశారా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 

    Read More



  • Apr 23, 2025 09:46 IST

    సీయూఈటీ పీజీ ఆన్సర్ కీ రిలీజ్.. డైరెక్ట్ లింక్ ఇదే

    నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) సీయూఈటీ పీజీ 2025 ఆన్సర్ కీని విడుదల చేసింది. అభ్యర్థులు exams.nta.ac.in లేదా exams.nta.ac.in/CUET-PG/లో చెక్ చేసుకోవచ్చు. ఇచ్చిన ప్రశ్నకు ఆన్సర్ కీలో సమాధానం తప్పుగా ఉందని భావిస్తే అభ్యర్థులు అభ్యంతరాలు తెలియజేయవచ్చు.

    inter students
    inter students Photograph: (inter students)

     



  • Apr 23, 2025 09:45 IST

    TRF: ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత వచ్చిందే టీఆర్‌ఎఫ్‌..!

    పహల్గాంలోని బైసరన్‌లో జరిగిన టీఆర్‌ఎఫ్‌ ఉగ్రదాడి దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. జమ్మూకశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత ఏర్పడిందే ఈ టీఆర్‌ఫ్‌. దీని గురించి పూర్తిగా తెలుసుకునేందుకు టైటిల్‌ పై క్లిక్‌ చేయండి.



  • Apr 23, 2025 08:25 IST

    తెలంగాణలో జపాన్‌ పెట్టుబడులు.. రూ.12,062 కోట్లు

    ఏడురోజుల పాటు జపాన్‌లో పర్యటించిన సీఎం రేవంత్ బృందం కీలక ఒప్పందాల చేసుకుంది. మొత్తం రూ.12,062 కోట్ల పెట్టుబడులు సాధించింది. దీనిద్వారా తెలంగాణలో యువతకు 30,500 ఉద్యోగావకాశాలు లభించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

    CM Revanth Team in Japan
    CM Revanth Team in Japan

     



  • Apr 23, 2025 08:24 IST

    ఏపీ నుంచి రాజ్యసభకు వెళ్లేది ఆయనేనా?

    ఆంధ్రప్రదేశ్ నుండి రాజ్యసభకు ఎవరు వెళ్లనున్నారు అనేది రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.అయితే ఈ రేసుల తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై, మంద కృష్ణమాదిగ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.

    mandakrishna
    mandakrishna

     



  • Apr 23, 2025 08:24 IST

    మాజీ క్రికెటర్ కన్నుమూత

    ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ కీత్ స్టాక్‌పోల్ తుదిశ్వాస విడిచారు. కొంతకాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న కీత్ గుండె పోటుతో మృతి చెందారు. కీత్ ఆస్ట్రేలియా తరఫున 43 టెస్ట్ మ్యాచ్‌లు, 6 వన్డేలు ఆడాడు. 

    Former cricketer Keith Stackpole
    Former cricketer Keith Stackpole

     



  • Apr 23, 2025 08:23 IST

    సౌదీ పర్యటన మధ్యలోనే ముగించుకుని వెనక్కు వచ్చేసిన ప్రధాని మోదీ

    జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఉగ్రదాడి నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన సౌదీ అరేబియా పర్యటనను మధ్యలో ముగించుకున్నారు. వెంటనే ప్రత్యేక విమానంలో ఆయన హుటాహుటిన బయలుదేరి ఈరోజు ఉదయానికి ఢిల్లీ చేరుకున్నారు. 

    PM Modi
    PM Modi

     



  • Apr 23, 2025 08:22 IST

    మాజీ క్రికెటర్‌కు నాలుగేళ్ల జైలు శిక్ష

    గృహ హింస కేసులో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌ మైకేల్‌ స్లేటర్‌‌కు నాలుగేళ్ల జైలు శిక్ష పడింది. ఏడాది నుంచి కస్టడీలో ఉంటున్న అతనిది సస్పెన్షన్‌తో కూడిన శిక్ష కావడంతో వెంటనే విడుదల కానున్నాడు. వచ్చే ఐదేళ్లలో తీవ్రమైన నేరానికి పాల్పడితే ఈసారి జైల్లో ఉండాలి.



  • Apr 23, 2025 08:22 IST

    ఉగ్రదాడిలో హైదరాబాద్ వాసి మృతి.. శివమొగ్గ కు చెందిన వ్యాపారవేత్త ...!

    జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో 27 మంది పర్యాటకులు మరణించినట్లు తెలుస్తోంది. మృతుల్లో హైదరాబాద్‌కు చెందిన ఐబీ అధికారి మనీష్ రంజన్ ఉన్నట్లు సమాచారం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ దాడిని తీవ్రంగా ఖండించారు.

    maneesh
    maneesh

     



  • Apr 23, 2025 08:20 IST

    నేడు పదో తరగతి పరీక్షా ఫలితాలు విడుదల

    ఏపీలో పదో తరగతి పరీక్ష ఫలితాలను నేడు ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు. వీటితో పాటు ఓపెన్ స్కూల్ పదో తరగతి, ఓపెన్ స్కూల్ ఇంటర్ ఫలితాలను కూడా విడుదల చేయనున్నారు. https://bse. ap. gov. in, https://apopenschool. ap. gov. in/ ద్వారా తెలుసుకోవచ్చు.]

    chandrababu



  • Apr 23, 2025 08:19 IST

    పహల్గాం ఉగ్రదాడి..మోడీకి ట్రంప్‌ ఫోన్‌!

    జమ్మూ కశ్మీర్‌ లోని పహల్గం ఉగ్రదాడి ఘటనకు సంబంధించి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ భారత ప్రధాని మోడీతో ఫోన్‌ లో మాట్లాడారు. ఉగ్రదాడిలో బలైన వారికి సంతాపం తెలిపారు.ఉగ్ర ఘటనను ట్రంప్‌ తీవ్రంగా ఖండించారు.

    trump pehalgam
    trump pehalgam

     



Advertisment
Advertisment
Advertisment