కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు 8వ సారి బడ్జెట్ను విడుదల చేయనున్నారు. అయితే బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు అందరూ కూడా నిర్మలా సీతారామన్ చీర గురించే మాట్లాడుకుంటారు. ప్రతీ బడ్జెట్కి నిర్మలమ్మ ప్రత్యేకతలు ఉండే చీరలను ధరిస్తుంటారు. అయితే ఈ ఏడాది బడ్జెట్కి క్రీమ్ కలర్లో ఉండే శారీని ధరించారు. బంగారు వర్ణం అంచు, ఎరుపు జాకెట్ ఉన్న చీరతో బడ్జెట్కు ముందు దర్శనమిచ్చారు.
ఇది కూడా చూడండి: Karthikeya 3: కార్తికేయ-3 పై ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చిన డైరెక్టర్ చందూ మొండేటి..!
Union Finance Minister Nirmala Sitharaman is all set to present #UnionBudget2025 Today
— Anamika Tiwari (@anamika_tiwari9) February 1, 2025
Wearing madhubani print Saree to tribute Madhubani Art pic.twitter.com/3yw7ToVtjH
ఇది కూడా చూడండి: Cricket: హమ్మయ్యా...సీరీస్ కొట్టేశారు..నాలుగో టీ20లో భారత్ ఘన విజయం
దులారీ దేవికి నివాళిగా..
మధుబని ఆర్ట్ ఉన్న ఈ చీరపై చేపల ఆర్ట్ కూడా వివిధ రంగుల్లో అక్కడక్కడ ఉన్నాయి. ఇది బీహార్లోని మిథిలా ప్రాంతంలో సాంప్రదాయ జానపద కళారూపాన్ని తెలిపేలా ధరించారు. ఈ ఆర్ట్ను అభివృద్ధి చేసిన ఎఫ్ పద్మ అవార్డు గ్రహీత దులారీ దేవికి నివాళిగా నిర్మలమ్మ ఈ చీరను ధరించినట్లు తెలుస్తోంది. సీతారామన్ ఎల్లప్పుడూ బడ్జెట్ రోజూ చేతితో నేసిన చీరలనే ఎక్కువగా ధరిస్తుంటారు.
ఇది కూడా చూడండి: Maha Kumbh Mela: రైల్వేశాఖకు పెద్ద షాకిచ్చిన భక్తుడు.. కుంభమేళాకు వెళ్లలేకపోయినందుకు 50 లక్షల నష్ట పరిహారం కట్టాల్సిందే!
#BudgetWithCNBCTV18 | FM #NirmalaSitharaman wears a white kasavu saree with a golden border and Madhubani painting, paired with a red blouse and shawl
— CNBC-TV18 (@CNBCTV18News) February 1, 2025
The saree is a gift from Padma Shri awardee #DulariDevi whom FM met in #Madhubani in a credit outreach activity at Mithila Art… pic.twitter.com/xX99PMbhIs