author image

B Aravind

BIG BREAKING: హైదరాబాద్‌లో సీబీఐ డెరెక్టర్.. కాళేశ్వరంపై విచారణ ప్రారంభం !
ByB Aravind

కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారాన్ని సీబీఐకి అప్పగిస్తున్నామని ఇటీవల సీఎం రేవంత్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే  కీలక పరిణామం చోటుచేసుకుంది. Latest News In Telugu | తెలంగాణ | Short News

Trump: ట్రంప్ మరో తలతిక్క నిర్ణయం.. అమెరికాలో యుద్ధ మంత్రిత్వ శాఖ
ByB Aravind

తాజాగా ట్రంప్ మరో తలతిక్క నిర్ణయం తీసుకున్నారు. అమెరికా డిపార్ట్‌మెంట్ ఆఫ్‌ డిఫెన్స్‌ను 'డిపార్ట్‌మెంట్ ఆఫ్‌ వార్‌'గా మారుస్తూ నిర్ణయించారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

Amazon Great Indian Festival: ఇక రెడీ అయిపోండి.. అమెజాన్ గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్ డేట్‌ ఫిక్స్‌
ByB Aravind

ప్రముఖ ఈకామర్స్‌ దిగ్గజం అమెజాన్ గుడ్‌న్యూస్ చెప్పింది. ఏటా నిర్వహించే వార్షిక గ్రాండ్ సేల్ ''గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2025'' తేదీని ప్రకటించింది. టెక్నాలజీ | Latest News In Telugu | Short News

Andhra Pradesh: ఏపీలో దారుణం.. నడిరోడ్డుపై నరికి చంపేశారు..
ByB Aravind

ఏపీలోని సత్యసాయి జిల్లా ధర్మవరంలో దారుణం జరిగింది. నడిరోడ్డుపైనే ఓ రౌడీ షీటర్‌ను హత్య చేయడం కలకలం రేపింది. Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | Short News క్రైం

Watch Video: అయ్యో.. రూ.8 కోట్ల లగ్జరీ నౌక.. ప్రారంభించిన వెంటనే ఘోర ప్రమాదం
ByB Aravind

టర్కీలోని జోంగుల్డాక్‌ తీరంలో ఘోర ప్రమాదం జరిగింది. ప్రారంభించిన కొన్ని నిమిషాల్లోనే ఓ లగ్జరీ నౌక సముద్రంలో మునిగిపోవడం కలకలం రేపింది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

CM Revanth: కామారెడ్డిలో సీఎం రేవంత్.. అధికారులకు కీలక ఆదేశాలు
ByB Aravind

కామారెడ్డిలో ఇటీవల భారీ వర్షాల కురవడంతో వరదలు పోటెత్తిన సంగతి తెలిసిందే. తాజాగా సీఎం రేవంత్ కామారెడ్డిలోని లింగంపేట మండలంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. ప్రస్తుత పరిస్థితులపై ఆరా తీశారు. Latest News In Telugu | తెలంగాణ | Short News

Bihar: బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలపై బిగ్ అప్‌డేట్
ByB Aravind

బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయనేది ఆసక్తికరంగా మారింది. దీనికి సంబంధించి తాజాగా కీలక అప్‌డేట్ వచ్చింది. Latest News In Telugu | నేషనల్ | Short News

Shashi Tharoor: అలా చేస్తే అమెరికాకే నష్టం.. టారిఫ్ వార్‌పై శశిథరూర్ కీలక వ్యాఖ్యలు
ByB Aravind

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్‌పై 50 శాతం టారిఫ్ విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ఈ టారిఫ్‌ వార్‌ను ముగించాలని సూచనలు చేశారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | నేషనల్ | Short News

Mental Health: ప్రతి ఏడుగురిలో ఒకరికి ఆ సమస్యలు.. వెలుగులోకి సంచలన నిజాలు
ByB Aravind

ఈ మధ్యకాలంలో మారిన జీవనశైలీ వల్ల అనేక మంది అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కీలక విషయాన్ని వెల్లడించింది. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News

Advertisment
తాజా కథనాలు