Mumbai Climate Week: ముంబయి క్లైమెట్‌ వీక్‌ సదస్సుకు సీఎం రేవంత్.. కారణం ఇదే !
ByB Aravind

ఆర్థిక రాజధాని ముంబయిలో ఫిబ్రవరి 17 నుంచి 19 వరకు 'ముంబయి క్లైమేట్ వీక్' సదస్సు జరగనున్న సంగతి తెలిసిందే. సీఎం రేవంత్ ఈ సదస్సులో పాల్గొనున్నారు. Latest News In Telugu | నేషనల్ | తెలంగాణ | Short News

China: అరుణాచల్‌ప్రదేశ్‌ సరిహద్దుల్లో చైనా అణు ఆయుధాలు.. 600 న్యూక్లియర్‌ వార్‌హెడ్‌లు పెంచుకున్న డ్రాగన్
ByB Aravind

భారత సరిహద్దు వద్ద చైనా మరింత దూకుడు పెంచుతోంది. అరుణాచల్‌ప్రదేశ్‌కు దాదాపు 800 కిలోమీటర్ల దూరంలోని సిచువాన్ ప్రాంతంలో ఉన్న పర్వత లోయల్లో భారీగా అణు ఆయుధ సంపత్తిని పెంచుకుంటోంది.Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

AI Impact Summit 2026: ఏఐ ఇంపాక్ట్‌ సమ్మిట్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ..
ByB Aravind

దేశ రాజధాని ఢిల్లీ వేదికగా ''ఇండియా ఏఐ ఇంపాక్ట్‌ సమ్మిట్‌''ను ప్రధాని మోదీ ప్రారంభించారు. నేటి నుంచి 20వ తేదీ వరకు ఈ కార్యక్రమం జరగనుంది. Latest News In Telugu | నేషనల్ | Short News

PM Modi: ఇజ్రాయెల్‌కు వెళ్లనున్న ప్రధాని మోదీ.. నేతన్యాహూ కీలక ప్రకటన
ByB Aravind

ప్రధాని మోదీ మరికొన్ని రోజుల్లో ఇజ్రాయెల్ వెళ్లనున్నట్లు సమాచారం. ఫిబ్రవరి 25, 26వ తేదీల్లో ఆ దేశంలో పర్యటించనున్నట్లు తెలుస్తోంది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

KTR: కేటీఆర్‌ కీలక నిర్ణయం.. హంగ్ మున్సిపాలిటీలకు ఇన్‌ఛార్జిల నియామకం
ByB Aravind

హంగ్ మున్సిపాలిటీలపై బీఆర్ఎస్‌ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎనిమిది పట్టణాలకు సీనియర్ నేతలను ఇన్‌ఛార్జులుగా నియమించారు. Latest News In Telugu | తెలంగాణ | Short News

Mancherial: మంచిర్యాల కార్పొరేషన్‌ దక్కించుకున్న కాంగ్రెస్‌
ByB Aravind

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మంచిర్యాల కార్పొరేషన్‌ను కాంగ్రెస్ దక్కించుకుంది. మేయర్‌గా ధర్ని మధు, డిప్యూటీ మేయర్‌గా రమ్య ఎన్నికయ్యారు. Latest News In Telugu | తెలంగాణ | Short News

Karnataka: టూరిస్ట్‌ యువతిపై గ్యాంగ్‌ రేప్.. ముగ్గురికి మరణశిక్ష
ByB Aravind

గతేడాది కర్ణాటకలోని ఇజ్రాయెల్‌కు చెందిన టూరిస్టుతో పాటు మరో మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది. ఈ ఘటనలో ఓ పర్యాటకుడు ప్రాణాలు కూడా కోల్పోయాడు. Latest News In Telugu | నేషనల్ | Short News

Mood Ganesh: డ్రైవర్‌ నుంచి మేయర్‌ దాకా.. కొత్తగూడెం మేయర్‌గా సీపీఐ నేత మూడ్‌ గణేశ్
ByB Aravind

కొత్తగూడెం కార్పొరేషన్‌ను సీపీఐ దక్కించుకుంది. ఆ పార్టీకి చెందిన నేత మూడ్ గణేశ్‌ మేయర్‌గా ఎన్నికయ్యారు. డిప్యూటీ మేయర్‌గా కాంగ్రెస్ పార్టీకి చెందిన లలిత కుమారి ఎన్నికయ్యారు. Latest News In Telugu | తెలంగాణ | Short News

Trisha: త్రిషకు సారీ చెప్పిన బీజేపీ నేత
ByB Aravind

ఇటీవల విజయ్, త్రిష విషయంలో బీజేపీ నేత నాగేంద్రన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై త్రిష కూడా స్పందించింది. Latest News In Telugu | నేషనల్ | Short News

Bill Gates: అమరావతికి బిల్‌గేట్స్‌.. సంజీవని, ఇతర సేవలపై ప్రశంసలు
ByB Aravind

గేట్స్‌ ఫౌండేషన్ ఛైర్మన్ బిగ్‌గేట్స్‌ ఏపీ పర్యటనకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఆయన సీఎం చంద్రబాబుతో కలిసి సచివాలయంలో రియల్‌టైమ్ గవర్నెన్స్‌ కమాండ్‌ సెంటర్ (RTGS)ను సందర్శించారు. Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | Short News

Advertisment
తాజా కథనాలు