ఆంధ్రప్రదేశ్ Ap 10th Exam Date 2025: విద్యార్థులకు అలర్ట్.. ఎల్లుండి నుంచే 10th ఎగ్జామ్ - రూల్స్ ఇవే! ఏపీలో 10th క్లాస్ పరీక్షలు మార్చి 17 నుండి ఏప్రిల్ 1వరకు జరుగుతాయి. తాజాగా విశాఖ డీఈఓ ఆ జిల్లా వివరాలను వెల్లడించారు. ‘మొత్తం 29,927మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారు. ఉదయం 9గం నుంచి మధ్యాహ్నం 12.45 గం వరకు పరీక్షలు జరుగుతాయి’అన్నారు. By Seetha Ram 15 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం కూర్మన్నపాలెంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు స్పాట్ డెడ్ విశాఖ స్టీల్ సిటీ వద్ద రోడ్డు ప్రమాద ఘటన జరిగింది. అనకాపల్లి నుంచి కూర్మన్నపాలెం బైక్ మీద ఇద్దరు వ్యక్తులు వెళ్తుండగా.. వీరి ద్విచక్రవాహనాన్ని లారీ బలంగా ఢీకొట్టింది. దీంతో ఇద్దరు మృతి చెందారు. విధులు ముగించుకొని ఇంటికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. By Kusuma 13 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం విశాఖలో దారుణం.. ఎన్ఆర్ఐ మహిళ అనుమానాస్పద మృతి విశాఖలో ఎన్ఆర్ఐ మహిళ అనుమానాస్పదంగా మృతి చెందింది. అమెరికాలో స్థిరపడిన మహిళ ఓ స్థలం లీజ్ అగ్రిమెంట్ కోసం అమెరికా నుంచి వచ్చి శ్రీధర్ అనే వ్యక్తితో హోటల్లో ఉంటుంది. సడెన్గా ఆమె ఉరివేసుకుంది. పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. By Kusuma 09 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Crime: అయ్యో అశ్విని.. ఎంత పని చేశావమ్మా.. బాధలు బరించలేనంటూ రాసి..! అల్లూరి జిల్లా రంపచోడవరం ఏజెన్సీలో గిరిజన బాలికల హాస్టల్లో ఉరేసుకుని విద్యార్థిని బలవన్మరణంకు పాల్పడింది. అశ్విని చనిపోయే ముందు రెండు అక్షరాలతో చివరి మాట డోరి నాగసూర్య, అక్క, చెల్లిలను జాగ్రత్తగా చూసుకో అంటూ కన్నీటి పర్యాంతంగా సూసైడ్ నోట్ రాసింది. By Vijaya Nimma 08 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ap Crime: అమ్మా ఈ బాధలు తట్టుకోలేకపోతున్నా.. నా చావుకి కారణం అదే: శ్రీ చైతన్య స్టూడెంట్ సూసైడ్! అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరంలో విషాదం చోటుచేసుకుంది. కోనవానిపాలెంలో ఇంటర్ విద్యార్థిని సృజన ఆత్మహత్యకు పాల్పడింది. అనారోగ్య సమస్యలతో ఉరేసుకుంది. తుని శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుతున్న సృజన ఇంట్లో ఎవరూ లేని సమయంలో బలవన్మరణానికి పాల్పడింది. By Seetha Ram 07 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ MLC elections Counting: 6 ఎమ్మెల్సీ స్థానాల్లో కౌంటింగ్ ప్రారంభం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలో గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ సోమవారం 8 గంటలకు ప్రారంభమైంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో 6 MLC స్థానాలకు ఫిబ్రవరి 27న పోలింగ్ జరగ్గా.. ఈరోజు కౌంటింగ్ చేస్తున్నారు. By K Mohan 03 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Paravada Pharmacy : పరవాడ ఫార్మాసిటీలో మరో ప్రమాదం.. విషవాయువులు లీక్ అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీ ఏక్టోరియా యూనిట్-6లో ప్రమాదం చోటు చేసుకుంది. విషవాయువులు పీల్చి ఓ కాంట్రాక్టు ఉద్యోగి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. అతడిని వెంటనే గాజువాకలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విషవాయువులు లీకయ్యాయి. By Madhukar Vydhyula 01 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP MLC Elections: రేసు నుంచి వర్మ ఔట్.. దేవినేని ఇన్.. టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ ఇదే! ఏపీలో ఐదు ఎమ్మెల్యే కోటా MLC స్థానాలకు నోటిఫికేషన్ విడుదలై విషయం తెలిసిందే. TDP నుంచి దేవినేని ఉమామహేశ్వరరావు, వంగవీటి రాధా, మోపిదేవి వెంకటరమణ, బీద రవిచంద్ర, బుద్ధా వెంకన్న, మంతెన సత్యనారాయణ పోటీలో ఉన్నారు. పిఠాపురం వర్మకు ఛాన్స్ లేదని తెలుస్తోంది. By Nikhil 26 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Maha Shivratri 2025: మహాశివరాత్రి స్పెషల్.. రెండు రోజులు సెలవులు! మహాశివరాత్రి సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు దినంగా ప్రకటించారు. వాటితో పాటు ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు, కాలేజీలు ఫిబ్రవరి 26న మూతపడనున్నాయి. అలాగే ఫిబ్రవరి 28న లోసర్ పండుగ కోసం కేవలం గాంగ్టాక్లోని బ్యాంకులు మూసివేయబడతాయి. By Seetha Ram 25 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn