Ap-Aghori: ఏపీకి మకాం మార్చిన అఘోరీ.. ఆ ప్రముఖ ఆలయంలో రహస్య పూజలు!
తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన అఘోరీ ప్రస్తుతం ఏపీలో ప్రత్యక్షమైంది. ఆత్మకూరులో అఘోరీ కారును గుర్తించిన స్థానికులు.. గుమిగూడారు. దీంతో అఘోరీ కారును ఆపకుండ వెళ్లింది.
తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన అఘోరీ ప్రస్తుతం ఏపీలో ప్రత్యక్షమైంది. ఆత్మకూరులో అఘోరీ కారును గుర్తించిన స్థానికులు.. గుమిగూడారు. దీంతో అఘోరీ కారును ఆపకుండ వెళ్లింది.
కార్తీక మాసం సందర్భంగా ఏపీఎస్ ఆర్టీసీ భక్తుల కోసం ఓ బంపర్ ఆఫర్ ప్రకటించింది. చిన్న పిల్లలు రూ. 400, పెద్దలు రూ. 650 లతో ప్రముఖ పుణ్యక్షేత్రాలన్నింటిని చూసేయోచ్చు. అయితే ఈ ఆఫర్ కేవలం కర్నూలులోని భక్తులకు మాత్రమే.
కర్నూలు జిల్లాలో నందపురం మండలంలోని ధర్మపురం దగ్గర ఓ కారు స్పీడ్గా ఆటోను ఢీకొట్టి పొలంలో పడింది. దీంతో ఆటోలోని ఇద్దరు మహిళలు అక్కడిక్కడే మృతి చెందారు. మంచు కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు.
ఏపీలో నైరుతి రుతుపవనాల సీజన్ లో ఐదు జిల్లాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులతో 54 మండలాలను కరవు ప్రభావిత మండలాలుగా పేర్కొంటూ రెవెన్యూ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది.
కర్నూలులో పెళ్లి ఇష్టంలేక కళ్యాణ మండపం నుంచి పెళ్లికూతురు వెళ్లిపోయింది. ఓ అబ్బాయితో వెళ్లిన వీడియోలు సీసీ కెమెరాలలో రికార్డు అయ్యాయి. కొన్ని గంటలలో జరగాల్సిన పెళ్లి నిలిచిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు.
AP: కర్నూలు డోన్లో మాజీ మంత్రికి బుగ్గనకు ఊహించని షాక్ తగిలింది. ఆయన వాకింగ్ చేయకుండా ఉండేందుకు పార్క్ గేటుకు అధికారులు తాళాలు వేశారు. అధికారుల తీరుపై బుగ్గన ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ప్రారంభించిన దానికి తనను రానివ్వరా? అంటూ ఫైరయ్యారు.
రాజోలికి చెందిన శివ యాక్సిడెంట్ కావడంతో కర్నూలు ఆసుపత్రిలో చేర్చారు. తన భార్యకి పురిటి నొప్పులు రావడంతో అదే ఆసుపత్రిలో చేర్చారు. తండ్రి మరణించిన గంట తర్వాత కొడుకు పుట్టాడు. భర్త మరణించాడని బాధపడాలో.. కొడుకు పుట్టాడని సంతోషపడాలో తన భార్యకి తెలియడంలేదు.
కర్నూలు మెడికల్ కాలేజీలో జూనియర్లను సీనియర్లు వేధిస్తున్న ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న స్టూటెంట్స్ని చెప్పినట్టు కళ్లజోళ్లు పెట్టుకోవాలని, మీసాలు, గడ్డాలు తీసేయాలని సీనియర్లు ఇబ్బంది పెడుతున్నారని విద్యార్థులు అంటున్నారు.
నంద్యాల జిల్లాలో దారుణం జరిగింది. నందికొట్కూరు మండలం నాగటూరులో ఓ మహిళ తన పొలంలో పని చేసుకుంటుండగా.. మొక్కజొన్న కంకులు ఏరడానికి వచ్చిన మామ కురుమన్న ఆమెపై అత్యాచారానికి యత్నించాడు. ఆమె నిరాకరించడంతో బండరాయితో తలపై కొట్టాడు. ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.