author image

B Aravind

By B Aravind

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్‌ను ఆప్ తిరస్కరించింది. గతంలో కూడా ఆప్ అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ చెప్పలేవని కానీ రెండు సార్లు అధికారంలోకి వచ్చామని పేర్కొంది. Short News | Latest News In Telugu | నేషనల్

By B Aravind

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్‌లో మెజార్టీ సర్వేలు బీజేపీ అధికారంలోకి వస్తుందని అంచనా వేశాయి. ఒకవేళ ఆప్ మేజిక్ ఫిగర్‌ 36 సీట్లు గెలిచినా కూడా అధికారంలోకి రావడం కష్టమేనని తెలుస్తోంది. Short News | Latest News In Telugu | నేషనల్

By B Aravind

ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ మరోసారి అధికారంలోకి రానుందని 'కేకే' ఎగ్జిట్ పోల్ సర్వే వెల్లడించింది. ఆప్‌కు 39 సీట్లు, బీజేపీకి 22 సీట్లు వస్తాయని అంచనా వేసింది. ఢిల్లీలో 70 అసెంబ్లీ స్థానాలకు బుధవారం ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. Short News | Latest News In Telugu | నేషనల్

By B Aravind

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. మొత్తం 70 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరిగాయి. అయితే ఈ ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్‌ విడుదలయ్యాయి. Short News | Latest News In Telugu | నేషనల్

By B Aravind

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది.బుధవారం ఉదయం 7 గంటలు ఓటింగ్ ప్రక్రియ ప్రారంభం కాగా.. సాయంత్రం 6 గంటలకు ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు 63 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎలక్షన్ కమిషన్ వెల్లడించింది.Short News | Latest News In Telugu | నేషనల్

By B Aravind

థాయ్‌లాండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సైబర్ నేరగాళ్లకు నిలయంగా ఉన్న మయన్మార్‌లోని సరిహద్దు పట్టణాలకు విద్యుత్ కరెంట్ సరఫరాను నిలిపివేసింది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | నేషనల్

By B Aravind

ఓ భార్య.. ప్రాణాలను పణంగా పెట్టి మరీ తన భర్తను కాపాడుకుంది. బావిలో పడిపోయిన తన భర్తను కాపాడి.. అతడికి పునర్జన్మను............ Short News | Latest News In Telugu | నేషనల్

By B Aravind

పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో 33 అడుగులు బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని పలువురు దుండగులు ధ్వంసం చేసిన ఘటన దుమారం రేపింది. ఈ ఘటనకు..... Short News | Latest News In Telugu | నేషనల్

By B Aravind

ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది.మధ్యాహ్నం ఒంటి గంట వరకు 33.31 శాతం మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నట్లు అధికారులు తెలిపారు. Short News | Latest News In Telugu | తెలంగాణ

By B Aravind

కేంద్ర ఆర్థిక శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. తమ ఉద్యోగులను చాట్‌ జీపీటీ, డీప్‌సీక్ లాంటి ఏఐ చాట్‌బోట్‌లకు దూరంగా ఉండాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. Short News | Latest News In Telugu | నేషనల్

Advertisment
తాజా కథనాలు