వైఎస్ కుటుంబంలో తీవ్ర విషాదం.. జగన్ తమ్ముడు మృతి
వైస్ జగన్ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమీప బంధువు, వైఎస్ ప్రకాష్ రెడ్డి మనుమడు వైఎస్ అభిషేక్ రెడ్డి మృతి చెందారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మరణించాడు. రేపే అంత్యక్రియలు.