IND VS ENG : కోహ్లీకి గాయం.. టాస్ గెలిచిన ఇంగ్లండ్.. టీమిండియా బౌలింగ్
భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య తొలి వన్డే మ్యాచ్ జరగనుంది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. హర్షిత్ రాణా, యశస్వి జైస్వాల్ ఈ మ్యాచ్తో వన్డేల్లో అరంగేట్రం చేస్తున్నారు. కోహ్లీ కుడి మోకాలి నొప్పి కారణంగా ఈ మ్యాచ్ ఆడటం లేదు.