Botsa Satyanarayana: వైసీపీ నేత బొత్స సత్యనారాయణకు తీవ్ర అస్వస్థత..వేదికపై కుప్పకూలి...
వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అస్వస్థతకు గురయ్యారు.. చీపురుపల్లిలో వైసీపీ నిర్వహించిన వెన్నుపోటు ఆందోళనలో పాల్గొన్న బొత్స..వేదికపై మాట్లాడుతూ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.