విజయ్సాయి రెడ్డి సంచలన పోస్ట్.. జగన్ను మదురోతో పోలుస్తూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. పరోక్షంగా వైసీపీ అధినేత జగన్ను టార్గెట్ చేశారు. నికోలస్ మధురోతో జగన్ను పోల్చుతూ రాసుకొచ్చారు.
మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. పరోక్షంగా వైసీపీ అధినేత జగన్ను టార్గెట్ చేశారు. నికోలస్ మధురోతో జగన్ను పోల్చుతూ రాసుకొచ్చారు.
ఏలూరు జిల్లా గొల్లలకోడేరులో దారుణం చోటు చేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో రామచంద్రరావు తన మేనమామ కృష్ణతో కలిసి భార్య శ్రీలక్ష్మి, మామ సత్యనారాయణ, బావమరిది రాజేష్ లపై కత్తితో విచక్షణ రహితంగా దాడి చేశాడు. ఈ దాడిలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పట్టణం సుంకర పద్దయ్య వీధిలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. ఒకే ఇంట్లో అన్నయ్య కత్తితో పొడిచి తల్లిని అతి కిరాతకంగా హతమార్చాడు. మృతులు మహాలక్ష్మి, తమ్ముడి రవితేజగా గుర్తింపు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఏలూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు బోల్తా పడింది. ఏలూరు జిల్లా లింగపాలెం మండలం జూబ్లీనగర్లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. పలువురు గాయాలపాలయ్యారు.
ఏలూరు జిల్లాలోని జంగారెడ్డిగూడెంలో ఓ మహిళపై అమానుష వేధింపుల ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పెద్ద కొడుకుతో పిల్లలను కనాలని నిరాకరించినందుకు అత్తమామలు కలిసి కోడలిని 13 రోజులుగా చీకటి గదిలో బంధించి తీవ్ర చిత్రహింసలు చేశారు.
మొంథా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు నాయుడు ఏరియల్ విజిట్ నిర్వహించారు. కోనసీమ జిల్లా, అల్లవరం మండలం, ఓడలరేవులో తుఫాన్ బాధితులను, పునరావాస కేంద్రాల్లోని నిర్వాసిత కుటుంబాలను పరామర్శించారు. నీట మునిగిన పంట పొలాలను పరిశీలించారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుపాను నేడు తీరం దాటనుంది. రాత్రి 9 గంటల తర్వాత ఏపీలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ క్రమంలో ఏపీలో కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గోదావరి జిల్లాల్లో పేకాట కల్చర్ పెరిగిపోయిందని భీమవరం డీఎస్పీపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్ అయిన అంశంపై డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు స్పందించారు.
ఈశాన్య రుతుపవనాల వల్ల ఏపీకు నేడు భారీ వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అలాగే కోస్తాంధ్ర, యానాం, రాయలసీమలో ఐదు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు.