India on NATO chief: మా సంగతి మేం చూసుకుంటాం..నాటో చీఫ్ కు భారత్ ఘాటు సమాధానం

రష్యాతో వాణిజ్య సంబంధాలపై నాటూ చీఫ్ చేసిన వ్యాఖ్యలపై భారత్ ఘాటుగా స్పందించింది. నాటోవి ద్వంద్వ ప్రమాణాలని విమర్శించింది. భారత ప్రజల ఇంధన అవసరాలే తమకు ముఖ్యమని.. విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్ స్పష్టం చేశారు. 

Dolly chaiwala: డాలీ చాయ్‌వాలా ఫ్రాంచైజీలకు భారీ డిమాండ్.. 1600 దరఖాస్తులు!

నాగ్‌పూర్‌కి చెందిన డాలీ చాయ్ వాలా 'డాలీ కీ తప్రి' పేరుతో దేశవ్యాప్తంగా ఫ్రాంచైజీలను ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. ఈ యాడ్ ఇచ్చిన తర్వాత రెండు రోజుల్లో దాదాపుగా 1,600కు పైగా దరఖాస్తులు వచ్చాయి. డాలీ చాయ్‌కి భారీగా డిమాండ్ ఏర్పడింది.

AI Fake Videos Viral: AIతో అమ్మాయిల బూతు వీడియోలు.. సోషల్ మీడియాలో వైరల్.. తిట్టిపోస్తున్న నెటిజన్లు!

సోషల్ మీడియాలో AI తో క్రియేట్ చేసిన ఫేక్ వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. స్టాండ్ అప్ కామెడీ షో లో నిజంగానే అమ్మాయిలు బూతు మాట్లాడుతున్న వీడియోలో ఉన్నాయి. వీటిని చూసి కొందరు రియల్ వీడియోలని, ఇలా అమ్మాయిలు బరి తెగించారు ఏంటని మండిపడుతున్నారు.

Nimisha Priya: నిమిష ప్రియ కేసులో బిగ్ ట్విస్ట్.. రంగంలోకి మోదీ సర్కార్

యెమెన్‌లో ఉరిశిక్ష పడిన నిమిష ప్రియ కేసులో మరో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. నిమిష ప్రియకు భారత ప్రభుత్వం అండగా నిలిచింది. ఉరిశిక్ష రద్దు కోసం మోదీ సర్కారు రంగంలోకి దిగింది. నిమిషకు భారత్ తరపున అన్నివిధాల  సాయం అందిస్తున్నామని విదేశాంగశాఖ తెలిపింది.

Amarnath Yatra: ఫస్ట్ టైం అమర్‌నాథ్ యాత్రకు బ్రేక్.. ఎందుకంటే?

అమర్‌నాథ్ యాత్రలో అపశ్రుతి చోటుచేసుకుంది. గండేర్‌బల్ జిల్లాలోని బాల్తాల్ యాత్ర మార్గంలో రాళ్లు మీద పడి మహిళ ప్రాణాలు కోల్పోయింది. జూలై 17న లోయలో భారీ వర్షం కారణంగా అమర్‌నాథ్ యాత్రను నిలిపివేశారు. ఈ సంవత్సరం జమ్మూ నుంచి నిలిపివేయడం ఇదే మొదటిసారి.

Revanth Reddy: కేసీఆర్‌ కుటుంబం కడుపునిండా విషమే: సీఎం రేవంత్‌

కేసీఆర్‌ కుటుంబం కడుపునిండా విషం పెట్టుకుని మాట్లాడుతోందని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. కేసీఆర్‌ అసెంబ్లీకి వచ్చి ప్రభుత్వానికి తగిన సూచనలు ఇవ్వాలని.. వాటిని స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఢిల్లీలో మీడియాతో రేవంత్‌ మాట్లాడారు.

Bihar News: బీహార్‌లో వింత నాగ పంచమి ఉత్సవం.. విషపు పాములతో ఊరంతా..

బీహార్‌లోని బెగుసరాయ్ జిల్లా నవ్‌టోల్‌లో నాగ పంచమి వేళ ఓ వింత సంఘటన జరిగింది. ఈ గ్రామంలో నాగ పంచమి రోజు వందలాది విషపు పాములను నది నుంచి బయటకు తీసే సంప్రదాయం ఉంది. చిన్నాపెద్ద ఆ పాములతో ఎంతో స్నేహంగా మమేకమవుతారు.

Web Stories
web-story-logoFungal infection feetవెబ్ స్టోరీస్

వర్షాకాలంలో ఫంగల్ ఇన్ఫెక్షన్ తగ్గించే చిట్కాలు

web-story-logoHulled black gramవెబ్ స్టోరీస్

డైలీ డైట్​లో పొట్టు మినపప్పు.. ఆరోగ్యం మీదే

web-story-logoallu arjun family vacationవెబ్ స్టోరీస్

అయాన్, అర్హతో అల్లు అర్జున్ అల్లరి.. ఫొటోలు వైరల్!

web-story-logoAnasuya Bharadwaj pic oneవెబ్ స్టోరీస్

రెండు జడల అనసూయ.. ఫొటోలు భలే ఉన్నాయి

web-story-logoEye Kajalవెబ్ స్టోరీస్

కంటికి కాటుక ఎందుకు పెట్టుకుంటారో తెలుసా..?

web-story-logoCurd For Faceవెబ్ స్టోరీస్

రోజూ పెరుగు ఫేస్‌ ప్యాక్‌తో అనేక లాభాలు

web-story-logoRaai Laxmi pic twoవెబ్ స్టోరీస్

రెడ్ డ్రెస్ లో మెరిసిపోతున్న ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా!

web-story-logoSreeleela pose with cart pic oneవెబ్ స్టోరీస్

కార్ట్ లో శ్రీలీల ఫోజులు.. పిక్స్ భలే ఉన్నాయి!

web-story-logoStrong Teeth Foodsవెబ్ స్టోరీస్

ఆరోగ్యకరమైన దంతాల కోసం ఇవి తినండి

web-story-logobulkingవెబ్ స్టోరీస్

బరువులు ఎత్తడం వల్ల పొట్ట ఆకారం మారుతుందా..?

Advertisment

America’s tariff : ప్రపంచ దేశాలకు ట్రంప్‌ షాక్‌..మరోసారి టారిఫ్‌ మోత

ప్రపంచ దేశాలకు ట్రంప్ మరోషాక్ ఇచ్చారు. మరోసారి టారిఫ్ మెత మోగించేందుకు రెడీ అయ్యారు.  వరుస ప్రతీకార సుంకాలతో ప్రపంచ దేశాలను వణికిస్తున్నారు. ఇప్పటికే చైనా, బ్రెజిల్‌పై భారీగా సుంకాలు విధించిన ట్రంప్‌. మరో 200 దేశాలపై టారీఫ్‌ విధించేందుకు సిద్ధమవుతున్నారు.

Nimisha Priya: నిమిష ప్రియ కేసులో బిగ్ ట్విస్ట్.. రంగంలోకి మోదీ సర్కార్

యెమెన్‌లో ఉరిశిక్ష పడిన నిమిష ప్రియ కేసులో మరో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. నిమిష ప్రియకు భారత ప్రభుత్వం అండగా నిలిచింది. ఉరిశిక్ష రద్దు కోసం మోదీ సర్కారు రంగంలోకి దిగింది. నిమిషకు భారత్ తరపున అన్నివిధాల  సాయం అందిస్తున్నామని విదేశాంగశాఖ తెలిపింది.

Pakistan Army: పాక్‌లో ఆర్మీ పాలన.. అధ్యక్షుడు, ఆర్మీ చీఫ్, ప్రధాని కీలక భేటీ.. వేగంగా మారుతున్న పరిణామాలు!

జూలై 15న ప్రధాని ఇంట్లో పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ షెహబాజ్ షరీఫ్‌ను కలిసిన తర్వాత తాజా ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. తర్వాత ప్రధానమంత్రి, అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీతో విడిగా సమావేశమైయ్యాడు. దీంతో కొత్త అనుమాలకు తెరపైకి వస్తున్నాయి.

Syria-Israel War: సిరియాకు చుక్కలు చూపిస్తోన్న ఇజ్రాయిల్.. దాడులకు 8 ప్రధాన కారణాలివే!

ఇజ్రాయెల్, సిరియాల మధ్య ఉద్రిక్తతలు గత కొంతకాలంగా కొనసాగుతున్నాయి. ఇటీవల ఇజ్రాయెల్ సిరియాపై చేపట్టిన దాడులకు ప్రధానంగా 8 ప్రధాన కారణాలున్నాయి. ముఖ్యంగా, సిరియాలో అంతర్గత సంఘర్షణలు, ఇరాన్ ప్రభావం, ద్రూజ్ మైనారిటీ రక్షణ వంటి అంశాలు దాడులకు దారితీస్తున్నాయి.

Baloch Liberation Army: పాక్‌ ఆర్మీపై విరుచుకుపడుతున్న బలోచ్ లిబరేషన్.. స్పాట్‌లోనే 29 మంది!

బలోచ్ లిబరేషన్ మరోసారి పాక్‌ ఆర్మీ బస్సుపై దాడి చేయగా 29 మంది సైనికులు మృతి చెందినట్లు తెలిపింది. 48 మంది పాక్‌ సైనికులతో వెళ్తున్న ఆర్మీ బస్సుపై ఐఈడీ బాంబులతో బలోచ్ లిబరేషన్ దాడి చేసింది. 29 మంది మృతి చెందగా, పదుల సంఖ్యలో సైనికులు తీవ్రంగా గాయపడ్డారు.

Iraq Mall Fire Accident: ఘోరం.. మంటల్లో కాలిపోతున్న షాపింగ్ మాల్! 50 మంది మృతి

ఇరాక్‌లోని ఆల్‌కుట్ షాపింగ్‌మాల్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో 50 మంది మృతి చెందగా.. వారిలో ఎక్కువ మంది పిల్లలే. ఐదంతస్థుల మాల్‌లో జరిగిన ఈ ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియరాలేదు. 48 గంటల్లో దర్యాప్తు వివరాలు వెల్లడిస్తామని అధికారులు తెలిపారు. భవనం, మాల్ యజమానిపై కేసులు నమోదయ్యాయి.

Bangladesh: బంగ్లాదేశ్ లో ఎన్సీపీ ర్యాలీలో హింస..నలుగురు మృతి

బంగ్లాదేశ్ లోని గోపాల్ గంజ్ లో ఎన్సీపీ నిర్వహించిన ర్యాలీ హింసాత్మకంగా మారింది. షేక్ హసీనాకు చెందిన మద్దతుదారులు గొడవ చేయడంతో ఘర్షణలు చెలరేగాయి. ఇందులో నలుగురు మృతి చెందారు. మరో తొమ్మది మంది గాయపడ్డారు.

Advertisment

BIG BREAKING: మంత్రి వివేక్ వెంకటస్వామిపై దాడి!!

గురువారం మెదక్‌లో జరిగిన ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి వివేక్, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ పాల్గొన్నారు. తనకు ఇందిరమ్మ ఇల్లు రాలేదని ఆగ్రహించిన ఓ వ్యక్తి, మంత్రి వివేక్ పై మక్క బుట్ట విసిరాడు.

Breaking News : షాద్ నగర్ లో కాంగ్రెస్ నేత పై హత్యా యత్నం..! బ్లేడుతో గొంతు కోసి....

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజక వర్గం ఫరూక్ నగర్ మండలం చిలకమర్రి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రవీందర్ రెడ్డిపై హత్యాయత్నం జరిగింది. ఆషాడ బోనాల సందర్భంగా చిలకమర్రి గ్రామంలో జరిగిన ఘర్షణలో ఆయనపై బ్లేడుతో దాడి చేశారు.

Hyderabad Metro: మెట్రోలో సాంకేతిక లోపం..రైళ్లు ఆలస్యం

హైదరాబాద్‌ మెట్రోలో సాంకేతిక లోపం తలెత్తింది. నాగోల్‌- రాయదుర్గం మార్గంలో సమస్య రావడంతో రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. సాంకేతిక లోపాన్ని సరిద్దేందుకు నిపుణులు ప్రయత్నిస్తున్నారు. మెట్రో రైళ్లో సాంకేతిక లోపం కారణంగా ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి.

KCR వల్లే పోలీసుల నుంచి నాకు నోటీసులు: బండి సంజయ్‌ సంచలన వ్యాఖ్యలు

మాజీ సీఎం కేసీఆర్ చేసిన పాపాల కారణంగా పోలీసుల నుంచి ఆయనకు నోటీసులు వచ్చాయని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌ అన్నారు. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో విచారణకు రావాలని జూబ్లీహిల్స్‌ ఏసీపీ లేఖ రాసిన నేపథ్యంలో ఆయన స్పందించారు.

BRS నుంచి కవిత ఔట్.. ఇవే కారణాలు!!

జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే నెమ్మదిగా కవితను పార్టీకి దూరంపెడుతున్నట్లు అనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తీన్మార్ మల్లన్న ఆమెపై చేసిన అనువ్యాఖ్యలపై పార్టీ సరైన రీతిలో స్పందించలేదు.

Hyderabad: రాష్ట్రస్థాయి బాక్సింగ్‌ పోటీల్లో ఉద్రిక్తత...బాక్సర్లు, కోచ్‌ల డిష్యూం..డిష్యూం

హైదరాబాద్‌ నగరంలోని షేక్‌పేటలో రాష్ట్రస్థాయి బాక్సింగ్‌ పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా రెండు వర్గాల మధ్య గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఘర్షణలో తలుపులు, కిటికీలు ధ్వంసమయ్యాయి. ఒకరినొకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు.

BIG BREAKING: విజయ్ దేవరకొండకు తీవ్ర అనారోగ్యం.. ఆసుపత్రిలో చేరిక!

టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండకు డెంగ్యూ రావడంతో ఆసుపత్రిలో చేరినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం విజయ్ పరిస్థితి తీవ్రంగా ఉన్నట్లు సమాచారం. ఈ నెల 20వ తేదీన ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Advertisment

కూటమి నేతలకు గుడ్‌న్యూస్.. భారీగా నామినేటెడ్ పదవులు భర్తీ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కూటమి నాయకులకు గుడ్‌న్యూస్ చెప్పింది అధికార పార్టీ. పెద్దమొత్తంలో నామినేటెడ్ పదవుల భర్తీకి మరో అడుగు పడింది. 66 అగ్రికల్చర్ మార్కెట్ కమిటీలకు ఛైర్మన్ల నియామకాలు చేపట్టింది. 9 జనసేన, 4 BJP నేతలకు అప్పగించనుంది.

AP Crime : దంపతుల పంచాయతీలో కత్తిపోట్లు...ఏడుగురు స్పాట్‌లో...

ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో దారుణం చోటు చేసుకుంది. భార్య భర్తల గొడవ విషయంలో నిర్వహించిన పంచాయతీ లో రగడ నెలకొంది. దీంతో ఒకరిపై ఒకరు కత్తులతో దాడి చేసుకోవడంతో ఏడుగురు గాయాలపాలయ్యారు. కట్నం కింద ఇవ్వాల్సిన పొలం విషయంలో ఘర్షణ తలెత్తినట్లు తెలుస్తోంది.

Weather Update: అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన!

హిందూ మహా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల నేటి నుంచి 19వ తేదీ వరకు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. గంటలకు 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.

AP Crime: ఏపీలో దారుణం.. కుటుంబ గొడవలో ఏడుగురి పరిస్థితి..

ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో కట్నం వివాదం నేపథ్యంలో దంపతుల మధ్య మొదలైన గొడవ ఏడుగురు బంధువులకు కత్తిపోట్లు పడేలా చేసింది. గాయపడిన వారిని అత్యవసరంగా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు.

Pawan Kalyan: పవన్ ఎందుకు మాట్లాడడం లేదు? జనసేన నుంచి రూ.30 లక్షలు.. డ్రైవర్ రాయుడు చెల్లి సంచలన ఆరోపణలు!

తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి జనసేన ఇన్చార్జి కోట వినూత మాజీ డ్రైవర్ రాయుడు హత్య కేసులో సంచలన ఆరోపణలు చేసింది. డ్రైవర్ రాయుడు చెల్లి డీఎస్పీ ఆఫీసుకు వెళ్లి తమకు ప్రాణహాని ఉందని, భద్రత కల్పించమని డీఎస్పీని కోరింది. తమకి రూ.30 లక్షలు ఆఫర్ చేశారని తెలిపింది.

AP Crime: నెల్లూరు జిల్లాలో మరో భర్త హత్య..ప్రియుడితో కలిసి గొంతుకు వైరు బిగించి....

ప్రియుడి మోజులో పడి భర్తలను హత్య చేస్తున్న భార్యల కథనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ప్రతిరోజు ఏదో ఒకచోట భర్తలు హత్యకు గురవుతున్నారు. తాజాగా  నెల్లూరు జిల్లా రాపూరు లో  ప్రియుడు తో కలిసి భర్తను అతి దారుణం గా హత్య చేసింది భార్య.

AP Crime: తిరుపతిలో దారుణం.. భార్య, బిడ్డలను బావిలో తోసి చంపిన భర్త!

తిరుపతి జిల్లా పాకాల మండలం మద్దినాయినిపల్లెలో దారుణం చోటు చేసుకుంది. గిరి అనే వ్యక్తి భార్య, ఇద్దరు కుమార్తెలను బావిలో తోసి చంపేశాడు. ముగ్గుర్నీ హత్య చేసిన తర్వాత గొంతు కోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisment

Dolly chaiwala: డాలీ చాయ్‌వాలా ఫ్రాంచైజీలకు భారీ డిమాండ్.. 1600 దరఖాస్తులు!

నాగ్‌పూర్‌కి చెందిన డాలీ చాయ్ వాలా 'డాలీ కీ తప్రి' పేరుతో దేశవ్యాప్తంగా ఫ్రాంచైజీలను ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. ఈ యాడ్ ఇచ్చిన తర్వాత రెండు రోజుల్లో దాదాపుగా 1,600కు పైగా దరఖాస్తులు వచ్చాయి. డాలీ చాయ్‌కి భారీగా డిమాండ్ ఏర్పడింది.

ITR: ఐటీఆర్ ఫైల్ చేసేటప్పుడు ఈ మిస్టేక్స్ చేశారో.. ఏడేళ్లు జైల్లో చిప్ప కూడే!

ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్ దాఖలు చేసేటప్పుడు తప్పుడు డిక్లరేషన్‌లపై క్లెయిమ్ చేస్తే పన్నులో 200% వరకు జరిమానా విధిస్తారు. అలాగే సంవత్సరానికి 24% వరకు వడ్డీ చెల్లించడంతో పాటు 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష కూడా విధించే అవకాశం ఉంది.

Tesla Cars Price: ఆకాశాన్ని తాకుతున్న టెస్లా ధరలు.. అమెరికాతో పోలిస్తే భారత్‌లో ఎందుకు ఎక్కువ?

అమెరికాలో టెస్లా కారు ధర రూ.38.63 లక్షలు ఉండగా, ఇండియాలో రూ.61.07 లక్షలకి విక్రయించనున్నారు. అయితే అమెరికాతో పోలిస్తే భారత్‌లో ధరలు ఎక్కువగా ఉండటానికి ముఖ్య కారణం అధిక దిగుమతి సుంకాలు. టెస్లా కార్లు దేశంలో తయారు అయితే వీటి ధరలు తగ్గే అవకాశం ఉంది.

Bomb Threat: బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్‌ బిల్డింగ్‌కు బాంబు బెదిరింపు

మ‌హారాష్ట్ర‌ ముంబైలోని బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్‌కు మంగళవారం బాంబు బెదిరింపు వ‌చ్చింది. ఈ-మెయిల్ ద్వారా అక్కడ భారీ పేలుడు సంభవిస్తోందని బెదిరింపు వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. ఈ-మెయిల్ ఐడీ కేరళ సీఎం కామ్రేడ్ పిన‌ర‌యి విజ‌య‌న్ పేరుతో ఉందట.

Tesla Showroom: ఇండియాలో మొదటి టెస్లా షోరూం ఓపెన్.. అదిరిపోయే ఈ-కార్లని చూడండి (VIDEO)

ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఎలక్ట్రిక్ వాహన దిగ్గజం టెస్లా, ఎట్టకేలకు భారత మార్కెట్‌లోకి ప్రవేశించింది. జూలై 15 (మంగళవారం) ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ లో మొట్టమొదటి షోరూమ్‌ను ప్రారంభించింది. ప్రారంభోత్సవానికి CM దేవేంద్ర ఫడణవీస్ హాజరయ్యారు.

Stock Market: మార్కెట్లో కొనుగోళ్ల మద్దతు..లాభాల్లో సూచీలు

దేశీయ మార్కెట్లు ఈరోజు లాభాల్లో మొదలై..అదే ట్రేడింగ్ ను కొనసాగిస్తున్నాయి. సెన్సెక్స్ 150 పాయింట్లు పెరిగి 82,400 స్థాయిలో ట్రేడవుతోంది. నిఫ్టీ కూడా 50 పాయింట్లకు పైగా పెరిగి 25,150 స్థాయిలో ఉంది.

ట్రంప్ మాస్టర్ ప్లాన్.. టమోటాలపై అమెరికా 17శాతం ట్యాక్స్

అమెరికా ప్రభుత్వం మెక్సికో నుంచి దిగుమతి చేసుకునే తాజా టమాటాలపై 17% సుంకాన్ని విధించింది. టమాటా దిగుమతులపై సుంకం విధించకుండా అడ్డుకునేందుకు జరిగిన చర్చలు విఫలం కావడంతో అమెరికా ఈ నిర్ణయం తీసుకుంది. దేశీయంగా టమాటో ఉత్పత్తి పెంచాలని అమెరికా ఇలా చేసింది.

Advertisment

Horoscope: ఈ రాశిలో పుట్టారా..అయితే ఈరోజు మీదే

ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుక్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక ఫరంగా బాగుంటుంది.

AstrologyRasiphalalu : నేడు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి.. ఏ రాశివారికంటే...

నేడు కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.  దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. 

zodiac signs in 2025 : 2025లో ఈ రాశులవారికి పండుగే పండుగ..ఎందుకో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. త్వరలో కుజుడు , శని కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. దీనివల్ల కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

Viral Video: ఎవర్రా నువ్వు.. ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్..! పోలీస్ ముందే

ఓ యువకుడు చేసిన వింత ప్రవర్తనకు పోలీసులు షాక్ అయ్యారు. పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తుండగా ఆ యువకుడు పోలీసు చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు
    Advertisment
    Image 1Image 2