🔴 Pahalgam Terror Attack Live Updates: సరిహద్దుల్లో హై టెన్షన్.. ఏ క్షణమైనా వార్.. లైవ్ అప్డేట్స్!
Pahalgam Terror Attack: సరిహద్ధుల్లో హైటెన్షన్.. ఏ క్షణమైనా వార్.. ఈ ఘటనకు సంబంధించి లైవ్ అప్డేట్స్ తెలుసుకోడానికి ఇక్కడ క్లిక్ చేయండి. ఇంటర్నేషనల్
Pahalgam Terror Attack: సరిహద్ధుల్లో హైటెన్షన్.. ఏ క్షణమైనా వార్.. ఈ ఘటనకు సంబంధించి లైవ్ అప్డేట్స్ తెలుసుకోడానికి ఇక్కడ క్లిక్ చేయండి. ఇంటర్నేషనల్
పాక్పై భారత్ ఆర్థిక యుద్ధం ప్రకటించింది. పాకిస్థాన్కు అప్పు ఇవ్వొద్దని అంతర్జాతీయ ద్రవ్య నిధిని భారత్ సూచించింది. పాక్కు నిధులు ఇస్తుంటే.. ఉగ్రవాదులకు ఇస్తుందని భారత్ IMFకు తెలిపింది. పాక్కు అప్పు ఇచ్చే అంశంపై మే 9న ఐఎంఎఫ్ బోర్డు చర్చించనుంది.
యుద్ధవాతవరణంలోనూ బలుపు మాటలు మాట్లాడుతున్న పాకిస్థాన్ మంత్రుల జాబితాలో మరొకరు చేరారు. తాజాగా పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్ ముఖ్యమంత్రి మరియం నవాజ్ మాట్లాడుతూ.. పాకిస్తాన్ అణ్వాయుధ శక్తిని కలిగి ఉన్నందున ఎవరూ అంత సులభంగా దాడి చేయలేరని వ్యాఖ్యానించారు.
మరో ఒకటి లేదా రెండు రోజుల్లో తమ పై భారత్ దాడి చేస్తుందనే భయంతో పాకిస్తాన్ వణికిపోతోంది. దీని నుంచి తప్పించుకునేందుకు ఆ దేశం ఐక్యరాజ్య సమితిని ఆశ్రయించింది. పాక్ పీఎంషాబాజ్ షరీఫ్ యూఎన్ సెక్రటరీ జనరల్ గుటెర్రెస్ను తక్షణం జోక్యం చేసుకోవాలని కోరారు.
పహల్గామ్ దాడి తర్వాత భారత్, పాకిస్తాన్ ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకున్నాయి. ప్రస్తుతం ఇవి తారస్థాయికి చేరుకున్నాయి. దీనికి తోడు నిన్న ప్రధాని మోదీ భారత సైన్యానికి ఫుల్ పవర్స్ ఇచ్చేశారు. దీంతో ప్రస్తుతం పాకిస్తాన్ లో భయం మొదలైంది.
భారత వ్యోమగామి శుభాంశు శుక్లా ఐఎన్ఎస్ కు వేళ్ళే ఖరారు అయింది. మే 29న శుక్లా మరో ముగ్గురు వ్యోమగాములతో కలిసి యాక్సియమ్-4 మిషన్ ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్ళనున్నారు.
గత కొన్ని రోజులుగా భూకంపాలతో ప్రపంచం వణికిపోతోంది. రోజూ ఎక్కడో ఒక చోట భూకంపం సంభవిస్తూనే ఉంది. తాజాగా ఈరోజు న్యూజిలాండ్ లో భూమి కంపించింది. 6.8 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది.
న్యూజిలాండ్లో మంగళవారం భారీ భూకంపం సంభవించింది. పశ్చిమ తీరంలో 6.2 తీవ్రతతో భూమి కంపించింది. న్యూజిలాండ్లోని ఇన్వర్కార్గిల్కు నైరుతి దిశలో 300 కిలోమీటర్ల దూరంలో, సముద్రం అడుగున 10 కిలోమీటర్ల దూరంలో భూకంపం కేంద్రం ఉంది.
పాక్ మాజీ మంత్రి ఫవాద్ అహ్మద్ హుస్సేన్ తలలేని మోదీ ఫొటో Xలో షేర్ చేశారు. ఆ పోస్ట్ను కాంగ్రెస్ ఉగ్రదాడిపై ఆల్ పార్టీ మీటింగ్ ప్రధాని రాలేదని ‘గాయబ్’ అని రీట్వీట్ చేసింది. కాంగ్రెస్ పాకిస్తాన్కు సపోర్ట్ చేస్తోందని బీజేపీ లీడర్లు ఫైర్ అవుతున్నారు.