Pawan Kalyan: జనసైనికులకు పవన్ కీలక పిలుపు.. ఆ రక్షణే ధ్యేయంగా పోరాటం!
ఏపీ ప్రజలు, జన సైనికులకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక పిలుపునిచ్చారు. ప్రకృతిలో అత్యంత విలువైన, ఏపీలో ఉన్న 25,000 పైగా చిత్తడి నేలలను కాపాడుకోవాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణ కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు.. మన అందరి బాధ్యత అన్నారు.