BIG BREAKING: హైదరాబాద్‌లో దారుణం.. నడి రోడ్డుపై లాయర్ దారుణ హత్య (VIDEO)

పట్టపగలే నడిరోడ్డుపై లాయర్‌ను హత్య చేసిన ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. దస్తగిరి అనే ఎలక్ట్రీషియన్ ఓ మహిళను వేధింపులకు గురిచేయడంతో లాయర్ ఇజ్రాయిల్‌ను ఆశ్రయించింది. మహిళ తరఫున ఫిర్యాదు చేయడంతో ఆగ్రహంతో.. నడిరోడ్డుపై కత్తితో పొడిచి లాయర్‌ను చంపాడు.

New Update
Hyderabad Murder

Hyderabad Murder Photograph: (Hyderabad Murder)

హైదరాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. పట్టపగలు నడిరోడ్డుపై లాయర్ దారుణ హత్యకు గురైన ఘటన కలకలం రేపుతోంది.సంతోష్ నగర్ న్యూ మారుతి నగర్ కాలనీలో లాయర్ ఇజ్రాయిల్‌ ఉంటున్నారు. ఎలక్ట్రీషియన్ దస్తగిరి ఇతన్ని నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే కత్తితో పొడిచాడు. వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స తీసుకుంటూ లాయర్ మృతి చెందాడు.

ఇది కూడా చూడండి: Delhi Railway station :  ట్రైన్ల ఆలస్యంతో కిక్కిరిసిన  ఢిల్లీ రైల్వే స్టేషన్‌!

ఇది కూడా చూడండి: USA: యెమెన్ పై అమెరికా దాడులు..వందల మంది మృతి

నాలుగు రోజుల నుంచి ప్లాన్ చేసి..

లాయర్ ఇజ్రాయిల్‌కు చెందిన ఇంట్లో దస్తగిరి ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నాడు. అయితే దస్తగిరి ఓ మహిళను వేధింపులకు గురి చేస్తున్నాడని లాయర్ ఇజ్రాయిల్‌ను ఆశ్రయించింది. దీంతో లాయర్ మహిళ తరఫున దస్తగిరిపై ఫిర్యాదు చేశాడు. తనపైనే ఫిర్యాదు చేస్తారా? అని ఆగ్రహంతో లాయర్ ఇజ్రాయిల్‌ను దస్తగిరి కత్తితో పొడిచి చంపాడు. నాలుగు రోజుల నుంచి ప్లాన్ చేసి లాయర్ ఇజ్రాయిల్‌ను హత్య చేసినట్లు తెలుస్తోంది. 

ఇది కూడా చూడండి: Cinema: రాబిన్ హుడ్ ప్రీరిలీజ్ ఈవెంట్ లో డాన్స్ తో అదరగొట్టిన వార్నర్

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

🔴Live Breakings: మాజీ మంత్రి కొడాలి నానికి గుండెపోటు.. సీరియస్?

author-image
By Manoj Varma
New Update
BREAKING NEWS

breaking news

  • Mar 26, 2025 10:05 IST

    మాజీ మంత్రి కొడాలి నానికి గుండెపోటు.. సీరియస్?

    మాజీ మంత్రి, వైసీపీ నేత కొడాలి నాని తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన్ను కుటుంబ సభ్యులు వెంటనే హైదరాబాద్ లోని AIG హాస్పిటల్ లో చేర్పించారు. ఆయనకు గుండెపోటు వచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది.

    kodali-nani aig
    kodali-nani aig

     



  • Mar 26, 2025 07:55 IST

    రషీద్ ఖాన్ అరుదైన రికార్డు.. మలింగ, బుమ్రాలతో కలిసి



  • Mar 26, 2025 07:55 IST

    యాదగిరిగుట్టలో ఘోర ప్రమాదం.. 13 మంది స్పాట్

    తెలంగాణలోని యాదగిరి గుట్టలో ఘోర ప్రమాద ఘటన చోటుచేసుకుంది. హైవేపై వెళ్తున్న కంటైనర్‌ను వెనుక నుంచి రెండు బస్సులు ఢీకొన్నాయి. చౌటుప్పల్ మండలంలో ఈ ప్రమాదం జరగ్గా.. 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. దీనిపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

    BREAKING NEWS
    breaking news

     



  • Mar 26, 2025 07:54 IST

    కేటీఆర్ పై కేసు నమోదు!

    కేటీఆర్ పై కేసు నమోదైంది. నల్గొండ జిల్లా నకిరేకల్ పోలీస్ స్టేషన్ లో కేసు బుక్ అయింది.  పదో తరగతి పేపర్ లీకేజీ ఘటనలో తమపై తప్పుడు ఆరోపణలు చేశారంటూ మున్సిపల్ ఛైర్ పర్సన్ రజిత కేటీఆర్ పై ఫిర్యాదు చేశారు.



  • Mar 26, 2025 07:54 IST

    గుజరాత్ను ఓడించి..పంజాబ్ను గెలిపించిన రూ. 5 కోట్ల ఆటగాడు!



  • Mar 26, 2025 07:54 IST

    బయటపడిన భార్య అక్రమ సంబంధం.. సజీవంగా పాతిపెట్టిన భర్త

    హర్యానాలో ఓ భార్య ఇంట్లో అద్దెకు ఉంటున్న వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఈ విషయం బయపడటంతో భర్త ఆ వ్యక్తిని సజీవంగా పాతిపెట్టాడు. పోలీసులకు మిస్సింగ్ కేసు రావడంతో దర్యాప్తు చేపట్టారు. దీంతో విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసుల అదుపులో నిందితుడు ఉన్నాడు.

    Haryana Crime
    Haryana Crime Photograph: (Haryana Crime)

     



  • Mar 26, 2025 07:53 IST

    1+1..వైన్ షాప్స్ బంపరాఫర్.. ఎగబడ్డ మందుబాబులు!

    ఉత్తర్ ప్రదేశ్ లో మద్యం దుకాణాల వద్ద నిన్న భారీ క్యూలైన్లు కనిపించాయి. 2025 మార్చి 31తో ఆయా షాపుల లైసెన్స్ గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో తమ వద్ద ఉన్న స్టాకు గడువులోగా విక్రయించేందుకు వ్యాపారులు బంపరాఫర్లు ప్రకటించారు



  • Mar 26, 2025 07:53 IST

    ఇక ఏటీఎం నుంచి పీఎఫ్‌ నగదు తీసుకోవచ్చు...



Advertisment
Advertisment
Advertisment