Telangana: బాలికపై గ్యాంగ్‌ రేప్‌.. 10 మంది అరెస్టు

హైదరాబాద్‌లోని నేరేడ్‌మెట్‌లో గ్యాంగ్‌రేప్‌ కేసులో కీలక సూత్రధారులైన నరేష్, విజయ్‌లతో సహా.. మరో 8 మందిని అరెస్టు చేశారు. జూన్ 22న కాచిగూడ నుంచి 12 ఏళ్ల బాలికను కొందరు నిందితులు కిడ్నాప్ చేసి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

New Update
Telangana: బాలికపై గ్యాంగ్‌ రేప్‌.. 10 మంది అరెస్టు

హైదరాబాద్‌లోని నేరేడ్‌మెట్‌లో గ్యాంగ్‌రేప్‌ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. కీలక సూత్రధారులైన నరేష్, విజయ్‌లతో సహా.. మరో 8 మందిని అరెస్టు చేశారు. జూన్ 22న కాచీగూడ నుంచి 12 ఏళ్ల బాలికను కొందరు నిందితులు కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత కూల్‌డ్రింక్‌లో గంజాయి కలిపి తాగించారు. ఆ బాలిక మత్తులోకి వెళ్లడంతో నిర్మానుష్య ప్రాంతానికి తీసుకళ్లారు. అనంతరం సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు ఎట్టకేలకు నిందితులను అరెస్టు చేసారు.

Also read: బీఆర్‌ఎస్‌కు మరో బిగ్‌ షాక్.. కాంగ్రెస్‌లోకి ఇద్దరు ఎమ్మెల్సీలు

Advertisment
Advertisment
తాజా కథనాలు