Cyber Crime: సైబర్ క్రైమ్ కలకలం.. ఒక్క నెలలో 55 మంది అరెస్టు
సైబర్ నేరగాళ్లను అరికట్టేందుకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు తాజాగా ఓ ఆపరేషన్ను చేపట్టారు. గత నెలలో 196 ఎఫ్ఐఆర్లు నమోదు కాగా.. అందులో 55 మందిని అరెస్టు చేశారు.
సైబర్ నేరగాళ్లను అరికట్టేందుకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు తాజాగా ఓ ఆపరేషన్ను చేపట్టారు. గత నెలలో 196 ఎఫ్ఐఆర్లు నమోదు కాగా.. అందులో 55 మందిని అరెస్టు చేశారు.
జూబ్లీహిల్స్ ఎన్నికల వేళ బీజేపీలో ఉన్న అసంతృప్తి మరోసారి బయటపడింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావును ఉద్దేశించి బీజేపీ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ చేసిన కామెంట్స్ తాజాగా సంచలనం సృష్టిస్తున్నాయి.
కర్నూలు బస్సు ప్రమాదం జరిగిన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో వరుసగా ఆర్టీసీ బస్సుల ప్రమాదాలు కలకలం రేపుతున్నాయి. తాజాగా తెలంగాణలో మరో బస్సు ప్రమాదం జరిగింది. జనగామ నుంచి ఉప్పల్ వస్తున్న ఆర్టీసీ బస్సు డివైడర్ను దాటి మరో రూట్లోకి దూసుకొచ్చింది.
ప్రభుత్వం ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చిన డ్రగ్స్ విక్రయం ఆగడం లేదు. తాజాగా మియాపూర్ అల్విన్ కాలనీవద్ద హ్యాష్ఆయిల్ను విక్రయిస్తున్న ముఠాను మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒరిస్సాకు చెందిన సోనియా అనే మహిళ ప్రధాన నిందితురాలిగా గుర్తించారు.
జూబ్లీహిల్స్ ఎన్నికల వేళ తెంగాణ కాంగ్రెస్ లో తీవ్ర విషాదం నెలకొంది. మహిళ కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు దుబ్బ రూప గుండెపోటుతో మరణించారు. నల్గొండలోని తన నివాసంలో ఆమె ఈ రోజు ఉదయం అస్వస్థతకు గురి కాగా.. వెంటనే కుటుంబ సభ్యులు స్థానిక ఆస్పత్రికి తరలించారు.
తెలంగాణ మంత్రులకు బిగ్షాక్.. త్వరలో కేబినెట్లో కీలక మార్పులు జరగనున్నాయని తెలుస్తోంది. ప్రమాదంలో పలువురు కీలక మంత్రుల పదవులు ఉన్నట్లుగా సమాచారం. పనితీరు సరిగా లేని మంత్రులను అధిష్టానం తొలగించనుందని తెలుస్తోంది.
వీధికుక్కలకు సంబంధించి సుప్రీం కోర్టు సంచలన ఆదేశాలు వెలువరించింది. విద్యాసంస్థలు, ఆసుపత్రులు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, క్రీడా సముదాయాలు... ఇతర బహిరంగ ప్రదేశాల నుంచి వీధి కుక్కలను తొలగించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న బస్సు ప్రమాదాలు (Bus Accidents) వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. తాజాగా రంగారెడ్డి జిల్లాలో మరో బస్సు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సును డీసీఎం ఢీకొట్టింది. ఈ ఘటనలో ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు.
తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపాలిటీ పరిధిలోని గోదావరిఖనిలో దారిమైసమ్మ ఆలయాల కూల్చివేత వివాదాస్పదంగా మారింది. గోదావరిఖని నుంచి ఎన్టీపీసీ వరకు రోడ్డు వెంట ఉన్న 46 దారిమైసమ్మ ఆలయాలను గుర్తు తెలియని వ్యక్తులు తొలగించారు.