TG News: ఛీ.. వీడు తండ్రేనా.. కన్న కూతురుపై శాడిజం! కాలితో తన్నుతూ చిత్రహింసలు!
డాడీ కొట్టదు..ప్లీజ్ డాడీ అంటూ కన్న కూతురు కనీళ్లతో వేడుకున్నా ఆ కసాయి తండ్రి గుండె కరగలేదు! కడుపున పెట్టి చూసుకోవాల్సిన కూతురిని కాలితో తన్ని చిత్రహింసలకు గురిచేశారు.
డాడీ కొట్టదు..ప్లీజ్ డాడీ అంటూ కన్న కూతురు కనీళ్లతో వేడుకున్నా ఆ కసాయి తండ్రి గుండె కరగలేదు! కడుపున పెట్టి చూసుకోవాల్సిన కూతురిని కాలితో తన్ని చిత్రహింసలకు గురిచేశారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావం వల్ల ఈ నెల 24వ తేదీ వరకు తెలుగు రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశమున్నట్లు తెలిపింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.
హిందూ మహా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల నేటి నుంచి 19వ తేదీ వరకు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. గంటలకు 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
తెలంగాణలో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. నల్గొండ, సూర్యాపేట, నాగర్కర్నూల్, సిద్దిపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.
హన్మకొండ జిల్లా భీమ దేవరపల్లి మండలం ముల్కనూరులో కలకలం రేగింది. పోలీసుల వేధింపుల వల్ల మహిళ ఆత్మ హత్యాయత్నానికి పాల్పడింది. అప్పుతీసుకున్న వాళ్లు తన భర్తపై అక్రమ కేసు బనాయించారని ఆ మహిళ ఆరోపిస్తుంది. ఈ క్రమంలో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
వరంగల్ జిల్లా అన్నారం షరీఫ్ దర్గా సమీపంలో ఆత్మహత్యకు పాల్పడిన జంట విషయంలో షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. వేల్పుగొండస్వామి(42) డీసీఎం డ్రైవర్. ఆయనకు వివాహమైంది. ఇక గాయత్రి (22 ) అవివాహితురాలు. అయితే వీరిద్దరూ ఆత్మహత్యకు పాల్పడటం కలకలం సృష్టించింది.
వరంగల్కు చెందిన పదకొండేళ్ల బాలుడు అప్లాస్టిక్ ఎనీమియా అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ వ్యాధి కారణంగా శరీరంలోని ఎముకమజ్జ సరిపడా రక్త కణాలను ఉత్పత్తి చేయలేకపోతుంది. అయితే.. అన్నకు తన మూలకణాలు దానం చేసి చెల్లి ప్రాణాలు నిలపెట్టింది.
అక్రమసంబంధాల మోజులో కట్టుకున్న భర్తలను ఏ మాత్రం ఆలోచించకుండా కడతేర్చుతున్నారు భార్యలు. తాజాగా తెలంగాణలో మరో దారుణం జరిగింది. వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో బావపై ప్రేమతో కట్టుకున్న భర్తకు విషం పెట్టి చంపేసిందో భార్య.
తెలంగాణలో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో వల్ల మూడు రోజులు తేలికపాటి నుంచి భారీ వడగళ్ల వాన కురుస్తుందని వాతావరణ శాఖ తెలిపింది.