Andhra Pradesh : టీడీపీ, బీజేపీ కలిసి పనిచేస్తాయి.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు ఢిల్లీలో టీడీపీ ఎంపీలు ప్రధాని మోదీని మర్యాదపూర్వకంగా కలిశారు. వారిని ఆప్యాయంగా పలికరించి మాట్లాడిన ప్రధాని.. వచ్చే ఐదేళ్లూ రాష్ట్రంలో, కేంద్రంలో టీడీపీ, బీజేపీ కలిసి పనిచేస్తాయని చెప్పారు. అలాగే నా మిత్రుడు చంద్రబాబు నేతృత్వంలో కలిసి పనిచేస్తానని పేర్కొన్నారు. By B Aravind 26 Jun 2024 in ఆంధ్రప్రదేశ్ Latest News In Telugu New Update షేర్ చేయండి PM Modi Key Comments : ఢిల్లీ (Delhi) లో టీడీపీ (TDP) ఎంపీలు ప్రధాని మోదీ (PM Modi) ని మర్యాదపూర్వకంగా కలిశారు. వారిని ఆప్యాయంగా పలికరించి మాట్లాడిన ప్రధాని.. వచ్చే ఐదేళ్లూ రాష్ట్రంలో, కేంద్రంలో టీడీపీ, బీజేపీ (BJP) కలిసి పనిచేస్తాయని చెప్పారు. నా మిత్రుడు చంద్రబాబు నేతృత్వంలో కలిసి పనిచేస్తానని పేర్కొన్నారు. దేశ, రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. ఈ మేరకు ఎక్స్లో పోస్టు పెట్టారు. ఈ సమావేశంలో.. కేంద్రమంత్రులు కింజారపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, బైరెడ్డి శబరి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కలిశెట్టి అప్పలనాయుడు, మాగుంట శ్రీనివాసులురెడ్డి ఉన్నారు. Also Read: టార్గెట్ ఏవీ సుబ్బారెడ్డి.. అఖిల ప్రియ నెక్ట్స్ స్టెప్ ఇదేనా? #bjp #tdp #telangana-news #chandra-babu-naidu #telugu-news #pm-modi సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి