Visakhapatnam: అన్నయ్య పెళ్లి కోసం వచ్చి.. అనంత లోకాలకు వెళ్ళిన చెల్లి!
పెళ్లి బాజాలు మోగిన ఆ పచ్చని పందిరిలో కాసేపటికే చావు కేకలు వినిపించాయి. అప్పటివరకు నవ్వుతూ అందరూ సందడి చేసిన ఆ ఇంట్లో విధి ఆడిన వింత నాటకానికి ఒక నిండు ప్రాణం బలయ్యింది.
పెళ్లి బాజాలు మోగిన ఆ పచ్చని పందిరిలో కాసేపటికే చావు కేకలు వినిపించాయి. అప్పటివరకు నవ్వుతూ అందరూ సందడి చేసిన ఆ ఇంట్లో విధి ఆడిన వింత నాటకానికి ఒక నిండు ప్రాణం బలయ్యింది.
విశాఖలో గాలి కాలుష్యం వేగంగా పెరుగుతోంది. ఫార్మా పరిశ్రమలు, చలి వాతావరణం కారణంగా గాలిలో దుమ్ము, పొగ స్థాయులు పెరిగి శ్వాస సమస్యలు తలెత్తుతున్నాయి. వైద్యులు మాస్క్ ధరించాలి, ధూమపానం మానుకోవాలి, అవసరమైతే వ్యాక్సిన్లు తీసుకోవాలని సూచిస్తున్నారు.
వివాహమై ఏడాది కూడా తిరగకముందే కట్నం వేధింపులు భరించలేక ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన గోపాలపట్నం పరిధిలోని జీవీఎంసీ 91వ వార్డు రామకృష్ణనగర్లో ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది.
విశాఖపట్నంలో స్వల్ప భూకంపం సంభవించింది. 2025 నవంబర్ 04వ తేదీ మంగళవారం తెల్లవారుజామున 4.16 నుంచి 4.20 గంటల మధ్య భూ ప్రకంపనలు సంభవించాయి. దీంతో ప్రజలు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు.
మధురవాడ నేషనల్ హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో యువతి, యువకుడు మృతి చెందారు. పీఎంపాలెం పోలీసుస్టేషన్ సీఐ వెల్లడించిన వివరాల ప్రకారం.. జోడుగుళ్లపాలేనికి చెందిన వాసుపల్లి దాసు పెద్ద కుమారుడైన సతీష్ (19) 8వ తరగతి వరకు చదువుకున్నాడు.
సికింద్రాబాద్,విశాఖపట్నం వందేభారత్ ఎక్స్ప్రెస్ రైళ్లలో కోచ్ల సంఖ్య పెంచినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ రైళ్ల(20707, 20708)లో ప్రస్తుతం 14 ఏసీ ఛైర్ కార్ కోచ్లు ఉండగా వాటి సంఖ్యను 18కి పెంచినట్లు వెల్లడించింది.