జూన్ 20న ఏపీలో ప్రధాని పర్యటన.. షెడ్యూల్ ఇదే!
ప్రధాని మోడీ జూన్ 20న విశాఖపట్నం పర్యటనకు రానున్నారు. భువనేశ్వర్ నుంచి ప్రత్యేక విమానంలో చేరుకొని రాత్రికి తూర్పు నౌకాదళ అతిథిగృహంలో ఆయన బస చేయనున్నారు. జూన్ 21న ఉదయం 6.30 నుంచి 7.45 వరకు విశాఖ RKబీచ్లో అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొననున్నారు.
/rtv/media/media_files/2025/05/16/ZS08Xw8ioRztzg1vmKtY.jpg)
/rtv/media/media_files/2025/04/30/DALGvDBotA8QKBJkBxq8.jpg)
/rtv/media/media_files/2025/02/18/nsCBDqOllvbN9KouKeE0.jpg)