Earthquake: మహబూబ్నగర్లో భూకంపం.. భయంతో బయటకు పరుగులు తీసిన జనం
మహబూబ్నగర్ హౌసింగ్ బోర్డు కాలనీలో ఆదివారం రాత్రి భూమి కంపించినట్లు ప్రచారం జరిగింది. భారీ శబ్దంతో పాటు కొన్ని సెకన్ల పాటు ప్రకంపనలు రావడంతో జనం ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
మహబూబ్నగర్ హౌసింగ్ బోర్డు కాలనీలో ఆదివారం రాత్రి భూమి కంపించినట్లు ప్రచారం జరిగింది. భారీ శబ్దంతో పాటు కొన్ని సెకన్ల పాటు ప్రకంపనలు రావడంతో జనం ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా(సీపీఐ)కు ఈ నెలతో వంద సంవత్సరాలు పూర్తి కానున్నాయి. 1925, డిసెంబరులో ఏర్పడిన భారత కమ్యూనిస్టు పార్టీకి ఘన చరిత్ర ఉంది. దేశవ్యాప్తంగా కార్మికులు, కర్షకుల ఉద్యమా లకు పెట్టింది పేరుగా ఈ పార్టి ప్రాభవం దక్కించుకుంది.
దక్షిణ త్రిపుర జిల్లాలోని సబ్రూమ్ సరిహద్దు పట్టణం నుండి మాదకద్రవ్యాల అక్రమ రవాణా చేస్తున్న పాకిస్తాన్ మహిళను పోలీసులు అరెస్టు చేశారు. ఈమె నేపాల్ జైలు నుంచి పారిపోయినట్లు సమాచారం. బంగ్లాదేశ్ సరిహద్దు దాటి వెళ్లాలనే ఉద్దేశంతో వచ్చినట్లు తెలుస్తోంది.
ఉత్తర త్రిపురలోని పానిసాగర్ ప్రాంతంలో 14 నెలల చిన్నారిపై ఓ దుర్మార్గుడు అత్యాచారం చేసి చంపాడు. పాపను ఆడిపించడానికి తీసుకెళ్లి అత్యాచారం చేసి ఆపై దారుణంగా హత్య చేసి వరి పొలంలో పాతిపెట్టాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
త్రిపురలోని సీబీఐ ఆఫీసులో కొందరు దుండగులు చోరీకి పాల్పడ్డారు. డోర్లు, కిటికీలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, స్టీల్ సామగ్రీ ఇలా అన్నింటిని దోచుకెళ్లారు. అధికారుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు ఆరుగురిని అరెస్టు చేశారు.
గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల త్రిపురలో సుమారు 22 మంది మృతి చెందారు. మరో 10 మంది ఆచూకీ లేకుండా పోయారు. రాష్ట్రంలోని 450 సహాయ శిబిరాల్లో 65,400 మంది ఆశ్రయం పొందుతున్నారని అధికారి ఒకరు తెలిపారు.
తెలంగాణ గవర్నర్ గా బాధ్యతలు స్వీకరించిన జిష్ణుదేవ్ వర్మ గతంలో త్రిపుర డిప్యూటీ సీఎంగా పని చేశారు. ఆయన పూర్వికులైన మాణిక్య రాజవంశీయులు త్రిపురను 1400 నుంచి 1949 వరకు పాలించారు. త్రిపుర నుంచి గవర్నర్ గా నియమించబడ్డ తొలి వ్యక్తి జిష్ణుదేవ్ వర్మే కావడం మరో విశేషం.
త్రిపురలో 47 మంది విద్యార్థులు హెచ్ఐవీతో మృతి చెందారు. ఇప్పటి వరకు 828 మంది విద్యార్థులకు హెచ్ఐవీ పాజిటివ్ గా గుర్తించినట్లు త్రిపుర స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
పశ్చిమబెంగాల్లోని డార్జింగ్లో సోమవారం ఒకే ట్రాక్పైకి వచ్చిన రెండు రైళ్లు ఢీకొన్న సంఘటన గురించి తెలిసిందే. ఈ ప్రమాదంలో 9 మంది మరణించగా , 41 మంది గాయపడ్డారు.ట్రాక్పై చెల్లాచెదురుగా పడిపోయిన బోగీలను సిబ్బంది యుద్ధప్రాతిపదికన తొలగించి రైళ్ల రాకపోకలను అధికారులు పునరుద్ధరించారు.