Hyderabad : రన్నింగ్ బస్సులో ప్రయాణికురాలి పై అత్యాచారం!
హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న రన్నింగ్ ట్రావెల్ బస్సులో అత్యాచారం జరిగిన ఘటన కలకలం రేపుతోంది. ఈనెల 18న ఈ ఘటన జరగగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న కూకట్ పల్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
/rtv/media/media_files/2026/01/21/fotojet-2026-01-21t065510-2026-01-21-06-55-35.jpg)
/rtv/media/media_files/NlCxpue4WrgAn6DVdWFu.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/16-jpg.webp)