CRIME NEWS: మా తమ్ముడితో సంబంధం పెట్టుకుంటావా?.. అక్క ఎంత దారుణంగా చంపిందంటే..!
కరీంనగర్ జిల్లాకి చెందిన మమత మర్డర్ కేసును పోలీసులు ఛేదించారు. అక్రమ సంబంధమే హత్యకు కారణమని వెల్లడించారు. భర్తను వదిలి.. భాస్కర్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. దీంతో భాస్కర్ కుటుంబమే మమతను హతమార్చినట్లు తెలిపారు. ఐదుగురిని అరెస్ట్ చేశారు.
/rtv/media/media_files/2025/02/07/sOQYBQUBprokcEtxVDeg.jpg)
/rtv/media/media_files/2025/02/07/yEUqGIBxstnZPd4J0zwE.jpg)
/rtv/media/media_files/2025/01/29/4ph3sPUtxSIMiQkqnZX5.webp)
/rtv/media/media_files/2025/01/26/5Ghd7U6tXD1sLb8zKFay.jpg)
/rtv/media/media_files/2025/01/18/7N6jZQQjNueTUDq0wcW4.jpg)
/rtv/media/media_files/2024/10/22/M1mbkTqA38ie6C4pjWPc.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/murder-1.jpg)