BIG BREAKING : మాజీ మంత్రి జగదీష్ కు షాక్ .. నేరేడుచర్ల మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ తన జయకేతనాన్ని ఎగురవేసింది.
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ తన జయకేతనాన్ని ఎగురవేసింది.
ఖమ్మం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పరస్పరం ప్రేమించుకున్న ఇరువురు మైనర్లు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ఖమ్మంకు చెందిన 15 ఏళ్ల బాలిక, సూర్యాపేటకు చెందిన 17 ఏళ్ల బాలుడు ప్రేమపెళ్లి చేసుకున్నారు. పెద్దలు అభ్యంతరం చెపట్టంతో ఆత్మహత్య చేసుకున్నారు.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మరోసారి హరీష్ రావుపై హాట్ కామెంట్స్ చేశారు. అసెంబ్లీ జరిగిన తీరుపైనా..హరీష్ పైనా కీలక ప్రశ్నలు సంధించారు. బీఆర్ఎస్ ను ఎవరు నడిపిస్తున్నారని నిలదీసారు. బీఆర్ఎస్ సభను బహిష్కరించడానికి కారణం ఏంటో చెప్పాలని డిమాండ్ చేసారు.
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి (73) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న దామోదర్ రెడ్డి ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కొద్దిసేపటి క్రితం తుది శ్వాస విడిచారు.
వాడు ఖాకీ చొక్కా వేసుకున్న కామాంధుడు.. పెళ్లిళ్ల పేరుతో అమ్మాయిలకు నరకం చూపిస్తున్న రాక్షసుడు. పెళ్లి పేరుతో వరుసగా అమ్మాయిలను మోసం చేస్తూ ఒకటికాదు రెండు కాదు ఏకంగా నాలుగు పెళ్లిళ్లు చేసుకున్న ఈ ప్రబుద్ధుడు ఇప్పుడు ఐదో పెళ్లికి రెడీ అయ్యాడు.
సూర్యాపేటలో ఓ వ్యక్తి ట్రాన్స్ఫార్మర్ పక్కన మూత్రం పోస్తుండగా విద్యుత్ షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వర్షాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తెగిపోయిన తీగల దగ్గరికి వెళ్లొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.
సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గ కేంద్రంలో ముఖ్యమంత్రి సహాయనిధి ( సీఎంఆర్ఎఫ్)లో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఆరోగ్య సమస్యలతో సీఎంఆర్ఎఫ్ కోసం అప్లై చేసుకున్న బాధితుల వివరాలు మార్చేసిన ముఠా.. ఆ డబ్బులను వేరే ఖాతాలకు మళ్లించి నొక్కేసింది.
కుల సంఘం ఎన్నికలు ఒక వ్యక్తి ప్రాణాలను తీశాయి. అది కూడా వాట్సప్ గ్రూపులో పెట్టిన ఓ పోస్టుకు లైక్ చేయడమే ఆయన తప్పైంది. ప్రత్యర్థులు ఆయనను కొట్టి చంపారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లాలో సంచలనం సృష్టించింది.
సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలం రామాపురంలో కల్తీ మద్యం తయారీ కేంద్రంపై రాష్ట్ర ఎక్సైజ్ టాస్క్ఫోర్సు బృందం సోమవారం దాడి చేసింది. హుజూర్ నగర్ ఎక్సైజ్ పోలీసులు ఏకకాలంలో దాడులు నిర్వహించి మూడు ప్రాంతాల్లో కల్తీ మద్యం తయారు చేసే ముఠాను పట్టుకున్నారు.