బిజినెస్ T20 World Cup 2024: భారత్ గెలుపు పై సుందర్ పిచాయ్ వైరల్ పోస్ట్.. నిన్న, T20 ప్రపంచ కప్ 2024 చివరి మ్యాచ్ భారత్ మరియు దక్షిణాఫ్రికా మధ్య జరిగింది. టీ20 ప్రపంచకప్ 2024 ట్రోఫీని భారత్ గెలుచుకుంది. దక్షిణాఫ్రికాపై భారత్ 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ అద్భుత విజయంపై టెక్ కంపెనీల సీఈవోలు కూడా భారత్కు అభినందనలు తెలిపారు. By Lok Prakash 30 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Sundar Pichai: సుందర్ పిచాయ్ ఎన్ని ఫోన్లు వాడుతారో తెలుసా ? టెక్ దిగ్గజం గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ 20 స్మార్ట్ఫోన్లను వాడతానని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఆయా డివైజ్లలో గూగుల్ ఉత్పత్తుల పనితీరును, అలాగే ఏమైన సమస్యలు ఉన్నాయా అని తెలుసుకునేందుకు ఈ ఫోన్లను వాడతానని చెప్పారు. By B Aravind 15 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Sundar Pichai: గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్పై తీవ్ర విమర్శలు చేసిన మాజీ ఉద్యోగి.. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్పై ఆ సంస్థలో పనిచేసిన ఓ మాజీ ఉద్యోగి తీవ్రంగా విమర్శలు చేశారు. విజనరీ లేని లీడర్షిప్, నైతిక ప్రమాణాలు దిగజారిపోయాయంటూ సుందర్ పిచాయ్పై అసంతృప్తి వ్యక్తం చేశారు. స్పష్టమైన వైఖరితో ఉన్న వారికి అధికారమిస్తే.. కంపెనీ పూర్వ వైభవానికి వస్తుందన్నారు. By B Aravind 25 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn