నేషనల్ కేంద్ర బలగాల ఆధీనంలో హర్యానా..ఇంటర్నెట్ సేవలు నిలిపివేత..!! హర్యానా హింసాత్మకంగా మారింది. మేవాత్ లోని నుహ్ లో హిందూ సంస్థలు చేపట్టిన బ్రిజ్ మండల్ యాత్రలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఇరువర్గాలు రాళ్లు రువ్వడంతోపాటు యాభై వాహనాలకు నిప్పు పెట్టారు. ఈ హింసాకాండలో ఇద్దరు హోంగార్డులు మరణించారు. మరో పదిమందికిపైగా పోలీసులు గాయపడ్డారు. By Bhoomi 01 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn