Trump Tariffs: భారత్పై మళ్లీ టారిఫ్లు పెంచుతా.. ట్రంప్ సంచలన హెచ్చరిక
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన హెచ్చరిక చేశారు. రష్యా చమురు విషయంలో భారత్ సహకరించకపోతే భారతీయ ఉత్పత్తులపై ఉన్న టారిఫ్లను ఇంకా పెంచుతామని వార్నింగ్ ఇచ్చారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన హెచ్చరిక చేశారు. రష్యా చమురు విషయంలో భారత్ సహకరించకపోతే భారతీయ ఉత్పత్తులపై ఉన్న టారిఫ్లను ఇంకా పెంచుతామని వార్నింగ్ ఇచ్చారు.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నివాసంపై అటాక్ కలకలం రేపింది. పుతిన్ నివాసం అంటే కేవలం ఓ బిల్డింగ్ కాదు, అదొక శత్రు దుర్భేద్యమైన కోట. అలాంటి కోటనే ఆయన శత్రువులు టార్గెట్గా పెట్టుకొని దాడి చేశారు. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఆ డ్రోన్ను నేలమట్టం చేసింది.
రష్యా ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు మళ్లీ పుంజుకున్నాయి. తాజాగా రష్యాపై ఉక్రెయిన్ భారీ డ్రోన్ దాడి చేపట్టింది. ఈ ఘటనలో 24 మంది ప్రాణాలు కోల్పోయారు. ఖేర్సన్ ప్రాంతంలోని ఓ కేఫ్ అంట్ హోటల్పై ఈ దాడి జరిగింది.
అధ్యక్షుడు పుతిన్ నివాసంపై ఉక్రెయిన్ దాడులు చేసిందని రష్యా ఆరోపణలు చేసింది. దీనిని ఉక్రెయిన్ ఖండించింది. కానీ తాజాగా దాడికి సంబంధించిన వీడియోలను రష్యా రక్షణ శాఖ బయటపెట్టింది.
రష్యా సంచలన నిర్ణయం తీసుకుంది. ఉక్రెయిన్ భూభాగాన్ని మరింత ఆక్రమించుకునేందుకు చర్యలు చేపట్టింది. వచ్చే ఏడాది ఉక్రెయిన్లో బఫర్ జోన్ పెంచమని తమ దేశాధ్యక్షుడు పుతిన్ ఆదేశాలు జారీ చేసినట్లు రష్యా జనరల్ వాలేరి గెరసిమోవ్ అన్నారు.
రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇంటిపై డ్రోన్ దాడులు జరగినట్లు ఆరోపణలు రావడం కలకలం రేపుతోంది. డిసెంబర్ 28 నుంచి 29 మధ్య పుతిన్ ఇంటిపై ఉక్రెయిన్ డ్రోన్ దాడులకు పాల్పడిందని రష్యా ఆరోపిస్తోంది. కానీ ఉక్రెయిన్ మాత్రం ఈ ఆరోపణలను ఖండించింది.
కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా(సీపీఐ)కు ఈ నెలతో వంద సంవత్సరాలు పూర్తి కానున్నాయి. 1925, డిసెంబరులో ఏర్పడిన భారత కమ్యూనిస్టు పార్టీకి ఘన చరిత్ర ఉంది. దేశవ్యాప్తంగా కార్మికులు, కర్షకుల ఉద్యమా లకు పెట్టింది పేరుగా ఈ పార్టి ప్రాభవం దక్కించుకుంది.
అమెరికా రహస్య యుద్ధ విమానాలను కూడా నేలమట్టం చేయగలిగే లెటెస్ట్ టెక్నాలజీని రష్యా తయారు చేసింది. అధునాతన ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ S-500 ప్రొమేథియస్ అధికారికంగా రంగంలోకి దిగింది. ఈ పవర్ ఫుల్ టెక్నాలజీ భారత్కు ఎగుమతి చేసే అంశంపై చర్చలు ప్రారంభమయ్యాయి.