Crime News: కాకినాడలో ఘోరప్రమాదం.. అదుపుతప్పిన కారు.. స్పాట్లో పదిమంది
ఆంధ్రప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలంలోని సోమవారం గ్రామం వద్ద జాతీయ రహదారిపై పెళ్లి కారు బీభత్సం సృష్టించింది. బస్సు కోసం వేచి ఉన్న విద్యార్థులు, ప్రయాణికులపై ఒక్కసారిగా దూసుకెళ్ళింది. ఈ ప్రమాదంలో ముగ్గురు చనిపోయారు.
/rtv/media/media_files/2025/09/18/road-accident-2025-09-18-16-15-06.jpg)
/rtv/media/media_files/2025/11/08/fotojet-2025-11-08t103327979-2025-11-08-10-34-09.jpg)
/rtv/media/media_files/2025/11/08/fotojet-2025-11-08t085151599-2025-11-08-08-53-30.jpg)
/rtv/media/media_files/2025/11/05/rtc-accident-2025-11-05-12-24-50.jpg)
/rtv/media/media_files/2025/11/04/fotojet-2025-11-04t081151018-2025-11-04-08-12-52.jpg)
/rtv/media/media_files/2025/11/03/bus-accident-in-eluru-2025-11-03-21-39-56.jpg)
/rtv/media/media_files/2025/09/17/breaking-2025-09-17-12-56-08.jpg)
/rtv/media/media_files/2025/11/03/challans-2025-11-03-11-58-26.jpg)
/rtv/media/media_files/2025/11/03/fotojet-2025-11-03t110024096-2025-11-03-11-00-52.jpg)