Accident: ఘోర ప్రమాదం.. 13 మంది మృతి
నేపాల్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. 60 మందితో కొండప్రాంతంలో వెళ్తున్న బస్సు అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే 8 మంది మృతి చెందారు.
నేపాల్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. 60 మందితో కొండప్రాంతంలో వెళ్తున్న బస్సు అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే 8 మంది మృతి చెందారు.
తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లాలో ఇవాళ జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంతో రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. జహీరాబాద్-బీదర్ ప్రధాన రహదారిపై జరిగిన ఈ దుర్ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.
వరంగల్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణిగా ఉన్న వైద్యురాలు ఎస్.మమతారాణి మృతి చెందింది. కర్ణాటకలోని గుల్బర్గా జిల్లా చించోలి మండలం బత్తంపల్లికి చెందిన మమత వరంగల్ హంటర్రోడ్డులోని ఫాదర్ కొలంబో ఆస్పత్రిలో జనరల్ మెడిసిన్ విభాగంలో పనిచేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్లో మరోసారి కావేరి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదానికి గురైంది. పాండిచేరి నుంచి హైదరాబాద్కు వస్తున్న వి. కావేరి ట్రావెల్స్ బస్సు కర్నూలు శివారు టిడ్కో హౌస్ సమీపంలో బస్సు అదుపుతప్పి ఢీవైడర్ని ఢీకొట్టి.. రాంగ్ రూట్లోకి వెళ్లింది.
ఏపీలోని ప్రకాశం, కాకినాడ జిల్లాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మరణించగా పలువురు గాయపడ్డారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని సమాచారం. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
నిర్మల్ జిల్లా భైంసాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కంటైనర్, కారు ఎదురెదురుగా ఢీకొనడంతో నలుగురు మృతి చెందారు. ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఏడుగురు ప్రయాణికులు ఉన్నారు.
రంగారెడ్డి జిల్లా మోకిల పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం తెల్లవారుజామున మీర్జాగూడ వద్ద చెట్టును కారు ఢీకొంది. ఈ దుర్ఘటనలో నలుగురు విద్యార్థులు మృతి చెందారు. సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు.
హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో పలువురు గాయపడ్డారు. వారిని స్థానిక ఆసుపత్రులకు తరలించారు. వివరాల ప్రకారం జాతీయ రహదారిపై చిట్యాల వద్ద ఈ ప్రమాదం జరిగింది.
అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు తెలంగాణ విద్యార్థినులు మరణించారు. అమెరికాలోని కాలిఫోర్నియాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వీరు మృతి చెందారు. మృతులు ఇద్దరు మహబూబాబాద్ మండలం గార్ల గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు.