Bus Overturns: ప్రయాణికుల బస్సు బోల్తా.. 10 మంది స్పాట్ డెడ్ - మరో 24 మంది
పంజాబ్లోని హోషియార్పూర్ జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. దసూహా-హాజీపూర్ రోడ్డులో బస్సు బోల్తా పడటంతో 10 మంది దుర్మరణం చెందారు. మరో 24 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని సమీపంలోని హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు.
/rtv/media/media_files/2025/07/08/anantpuram-road-accident-three-young-men-dead-2025-07-08-07-12-08.jpg)
/rtv/media/media_files/2025/07/07/punjab-hoshiarpur-bus-overturning-2025-07-07-12-28-48.jpg)
/rtv/media/media_files/2025/04/13/X9m6ezRFc6iX3RGHbk2m.jpg)
/rtv/media/media_files/2025/02/15/TZuE8wCRjwBcb1wsufaV.jpg)
/rtv/media/media_files/2025/07/03/uttar-pradesh-hapur-road-accident-five-killed-2025-07-03-10-19-03.jpg)
/rtv/media/media_files/2025/07/03/siddipet-road-accident-filmnagar-si-died-2025-07-03-09-13-57.jpg)
/rtv/media/media_files/2025/07/01/tanzania-bus-crash-40-dead-over-30-injured-2025-07-01-15-57-36.jpg)
/rtv/media/media_files/2025/07/01/road-accident-2025-07-01-09-50-55.jpg)
/rtv/media/media_files/2025/06/30/death-2025-06-30-08-00-55.jpg)
/rtv/media/media_files/2025/05/14/W5V7cYqMjsrfVDs6mcov.jpg)