Putin: ట్రంప్ ప్రాణాలకు రక్షణ లేదు..పుతిన్ కీలక వ్యాఖ్యలు!
అగ్రరాజ్యానికి కాబోయే అధ్యక్షుడు ట్రంప్ పై రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ ప్రశంసలు కురిపించారు. ప్రస్తుతం ట్రంప్ ప్రాణాలకు రక్షణ లేదంటూ పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
అగ్రరాజ్యానికి కాబోయే అధ్యక్షుడు ట్రంప్ పై రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ ప్రశంసలు కురిపించారు. ప్రస్తుతం ట్రంప్ ప్రాణాలకు రక్షణ లేదంటూ పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
రష్యా సైన్యంలో చేరేవారికి రుణాలు మాఫీ చేసే చట్టంపై అధ్యక్షుడు పుతిన్ తాజాగా సంతకం చేశారు. ఏడాదిపాటు సైన్యంలో పనిచేసేందుకు వచ్చినవారికి కోటి రూబుల్స్ (రూ.80 లక్షలు) రుణమాఫీ చేసేందుకు ఈ చట్టం వీలు కల్పించనుంది.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ త్వరలో భారత్లో పర్యటించనున్నారు. ఈ విషయాన్ని క్రెమ్లిన్ ప్రతినిధులు ధృవీకరించారు. అయితే ఎప్పుడు పర్యటిస్తారన్నది మాత్రం ఇంకా ఖరారు కాలేదు. వచ్చే ఏడాది మొదట్లో ఉండవచ్చని తెలుస్తోంది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల్లో గెలిచిన తరువాత ఇతర దేశాల అధినేతలకు ఫోన్ చేసి మాట్లాడుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన తాజాగా రష్యా అధ్యక్షుడు పుతిన్ కి ఫోన్ చేసి మాట్లాడారు.
బ్రిక్స్ సదస్సు కోసం రష్యాకు చేరుకున్న ప్రధాని మోదీ పుతిన్తో ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొన్నారు. భారత్కు రష్యాతో చారిత్రాత్మక సంబంధాలు ఉన్నాయని.. విభిన్న రంగాల్లో ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం చేయడంపై చర్చించామని ఎక్స్లో తెలిపారు.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరోసారి ఆయన మతిమరుపు సమస్యని మీడియా ముందు బయటపెట్టుకున్నారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని.. ప్రెసిడెంట్ పుతిన్ అంటూ పరిచయం చేసి నోరు జారారు. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది.
ప్రస్తుతం రష్యా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీకి అరుదైన గౌరవం దక్కింది. ఆయనకు రష్యా అత్యున్నత పౌర పురస్కారమైన 'ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ది అపోస్టల్'తో ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్.. మోదీని సత్కరించారు.
రష్యా అధ్యక్షుడు పుతిన్తో భేటీ అనంతరం ప్రధాని మోదీ 'ఉగ్రవాదాన్ని ఏ రూపంలోనైనా వ్యతిరేకిస్తాం' అని అన్నారు. మాస్కోలోని క్రెమ్లిన్లో ఇంధనం, వాణిజ్యం, భద్రత సహా పలు అంశాలపై ఇరువురు నేతలు చర్చలు జరిపారు.లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించిన మోదీకి పుతిన్ అభినందనలు తెలిపారు.
ప్రధాని మోదీ రష్యాకు చేరుకున్నారు. జులై 8, 9వ తేదీల్లో మాస్కోలో జరగనున్న 22వ భారత్ - రష్యా వార్షిక సదస్సులో ఆయన పాల్గొననున్నారు. ఈ సమావేశంలో కొన్ని కీలక ఒప్పందాలపై ఇరుదేశాధినేతలు సంతకాలు చేసే అవకాశం ఉందని పలువురు నిపుణులు భావిస్తున్నారు.