Modi: తిరుమలలో మోదీని చూశారా..తిరునామం, సాంప్రదాయ దుస్తులు!
తిరుమల స్వామి వారిని ప్రధాని మోదీ సోమవారం ఉదయం 8 గంటలకు దర్శించుకున్నారు. ఆయన స్వామి వారిని సాంప్రదాయ దుస్తులు, నుదట తిరునామం ధరించి దర్శించుకున్నారు.
తిరుమల స్వామి వారిని ప్రధాని మోదీ సోమవారం ఉదయం 8 గంటలకు దర్శించుకున్నారు. ఆయన స్వామి వారిని సాంప్రదాయ దుస్తులు, నుదట తిరునామం ధరించి దర్శించుకున్నారు.
తెలంగాణ ఎన్నికల ప్రచారానికి ప్రధాని మోదీ బ్రేక్ వేశారు. ఈరోజు తిరుపతికి వెళ్లనున్నారు ప్రధాని మోదీ. రేపు తిరుమలలో శ్రీవారిని దర్శించుకోనున్నారు. అనంతరం తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొనున్నారు.
తెలంగాణ పర్యటనలో ఉన్నారు ప్రధాని మోదీ. ఎన్నికల ప్రచారంలో భాగంగా కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాబోతుందని అన్నారు. మరో ఐదేళ్ల పాటు పేదలకు ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తామని ప్రకటించారు.
గతేడాది ప్రధాని మోదీ పంజాబ్ పర్యటనకు వచ్చినప్పుడు భద్రతా లోపం కారణంగా పంజాబ్ హోంశాఖ రెండ్రోజుల క్రితం అప్పటి ఫిరోజ్పూర్ జిల్లా ఎస్పీని సస్పెండ్ చేసింది.ఇప్పుడు మరో ఆరుగురు పోలీసులను సస్పెండ్ చేసింది. ఇందులో ఇద్దరు డీఎస్పీలు, ఇద్దరు ఇన్స్పెక్టర్లు, ఎస్సై, ఏఎస్సై ఉన్నారు.
రెండేళ్లక్రితం ప్రధానిమోదీ పంజాబ్లో పర్యటించినప్పుడు భద్రతా వైఫల్యం ఏర్పడిన సంగతి తెలిసిందే. అయితే ఆ సమయంలో ఫిరోజ్పుర్లో ఎస్పీగా ఉన్న గుర్బిందర్ సింగ్పై 23 నెలల తర్వాత వేటు పడింది. ఆయనను తక్షణమే విధుల్లో నుంచి సస్పెండ్ చేస్తూ పంజాబ్ హోంశాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.
ఈరోజు కామారెడ్డిలో పర్యటించారు ప్రధాని మోదీ. బీజేపీ హామీ ఇచ్చిందంటే అమలు చేసి తీరుతామని తేల్చి చెప్పారు మోదీ. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే బీసీ అభ్యర్థిని సీఎం చేస్తామని అన్నారు.
ప్రధాని మోదీపై విమర్శలు చేశారు మల్లిఖార్జున ఖర్గే. ప్రభుత్వ సంస్థలను మోదీ అమ్ముతున్నారని మండిపడ్డారు. గతంలో పేదలందరికీ ఖాతాలో రూ.15లక్షలు వేస్తా అని చెప్పిన మోదీ.. మరి ఎందుకు వేయలేదని ఫైర్ అయ్యారు.
శనివారం తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, జేపీ నడ్డా, యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్లు పర్యటించనున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బహిరంగ సభల్లో పాల్గొననున్నారు.
మోదీ, కేసీఆర్ ఇద్దరూ ఒక్కటే అని అన్నారు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే. వారిద్దరికీ పేదల కష్టాలు పట్టవని విమర్శించారు. తెలంగాణలో అవినీతి పెరిగిపోయిందని.. భూమి, ఇసుక, మద్యం కుంభకోణాల్లో కేసీఆర్ కుటుంబం కూరుకుపోయిందని ఫైర్ అయ్యారు.