SM: తల్లిదండ్రుల పర్మిషన్ ఉండాల్సిందే..సోషల్ మీడియాపై కేంద్రం నిర్ణయం!
పిల్లలను బానిసలుగా చేసుకుంటున్న సోషల్ మీడియాపై భారత ప్రభుత్వం ఉక్కు పాదం మోపనుంది. 18 ఏళ్ళ లోపు పిల్లలు సోషల్ మీడియా వాడాలంటే తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి చేయనుంది. దీనికి సంబంధించిన చట్టాన్ని త్వరలోనే తీసుకురానున్నట్లు తెలుస్తోంది.
BCCI:నితీశ్ రెడ్డికి పేరెంట్స్ సర్ప్రైజ్..వీడియో షేర్ చేసిన బీసీసీఐ
బాక్సింగ్ డే టెస్ట్లో తెలుగు కుర్రాడు నితీశ్ రెడ్డి సెంచరీ చేశాడు. ఈ అద్భుత సెంచురీకి బీసీసీఐ అతనికి పెద్ద సర్ప్రైజ్ ఇచ్చింది. అతని తల్లిదండ్రులను ఆస్ట్రేలియా తీసుకువచ్చి నితీశ్ను సంతోషంలో మునిగిపోయేలా చేసింది.
KL Rahul: ఎట్టకేలకు తండ్రి కాబోతున్న భారత క్రికెటర్.. పోస్ట్ వైరల్!
భారత స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్, నటి అథియా శెట్టి దంపతులు ఎట్టకేలకు గుడ్ న్యూస్ చెప్పారు. 2025లో తాము పేరెంట్స్ కాబోతున్నామంటూ అథియా శెట్టి సోషల్ మీడియా వేదికగా అనౌన్స్ చేసింది. చిన్ని పాదాలతో కూడిన ఫొటోను షేర్ చేయగా ఫ్యాన్స్ కంగ్రాట్స్ చెబుతున్నారు.
Kolkata: మా కూతురిని ఎవరో కావాలని చంపించారు–ట్రైనీ డాక్టర్ తల్లిదండ్రులు
మా కుమార్తె ఆసుపత్రికి సంబంధించిన లేదా ఎవరి గురించో రహస్యాలను తెలుసుకుందని...అందుకే ఆమెను చంపేశారని అంటున్నారు మృతురాలు ట్రైనీ డాక్టర్ తల్లిదండ్రులు. సంజోయ్ రాయ్ ఎవరో తమకు తెలియదని..మా కూతురిని చంపడానికి అతనిని కూడా ఎవరో పంపించారని అన్నారు.
Hyderabad: లావణ్యను అరెస్ట్ను చేయండి..రాజ్ తరుణ్ తల్లి
మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో రాజ్ తరుణ్ తల్లిదండ్రులు లావణ్య పై ఫిర్యాదు చేశారు. ఆమె తమపై దాడి చేసిందని వారు కంప్లైంట్ ఇచ్చారు. తమకు ప్రొటెక్షన్ కావాలని అడిగారు.
Parents Tips: తల్లిదండ్రులు తమ పిల్లల ముందు ఈ పనులు చేయకూడదు..!
తల్లిదండ్రులు పిల్లల ముందు ఈ పనులు చేస్తే వారిలో విశ్వాసం తగ్గుతుంది. ఇతర పిల్లలతో పోల్చాటం, తప్పు లేకుండా నిందిచటం, చదువుకోమని ఒత్తిడి చేయటం వల్ల పిల్లలకు భవిష్యత్త్కు అంతరాయం కలుగుతుంది. పిల్లలు తప్పు చేస్తే సరిదిద్దడానికి అవకాశం ఇవ్వాలని నిపుణులు చెబుతున్నారు.
Puja Khedkar: దోషిగా నిరూపించేవరకు నేను నిర్దోషినే- పూజా ఖేద్కర్
ఫుల్ కాంట్రవర్శీల్లో ఇరుక్కున్న ట్రెయినీ ఐఏఎస్ ఆఫీసర్ పూజా ఖేద్కర్ మొదటిసారి మీడియాతో మాట్లడారు. దోషిగా తేలంత వరకు అందరూ నిర్దోషులేనని...మీడియా కథనాల ఆధారంగా తనను దోషిగా తేల్చేయడం తప్పని ఆమె అన్నారు. మరోవైపు పూజా తల్లిదండ్రుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Holidays : తల్లిదండ్రులు, అత్తామామలతో గడిపేందుకు వారికి సెలవులు!
అస్సాం ప్రభుత్వం ఉద్యోగులకు తీపి కబురు తెలిపింది. ఉద్యోగులు తమ తల్లిదండ్రులు, అత్తామామలతో సరదాగా గడిపేందుకు నవంబర్ నెలలో రెండు రోజుల పాటు ప్రత్యేక క్యాజువల్ సెలవులను ఇవ్వనున్నట్లు గురువారం ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించింది..
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/rape.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/social-jpg.webp)
/rtv/media/media_files/2024/12/28/VUAzeHcRGYmUzWpadzPK.jpg)
/rtv/media/media_files/2024/11/08/5mB4PcBqOfyaeuPaig0q.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-18-9.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/WhatsApp-Image-2024-08-01-at-11.14.20-AM.jpeg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/parents-compare-their-children-to-other-children-their-confidence-decreases.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-12-8.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/holiday-jpg.webp)